ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత 10వ తరగతి పరీక్షలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు. మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగింపు వ్యవహారం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని.. దానిని రాద్దాంతం చేసి రాజకీయం చేయడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంబటి విస్మయం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా అధికార విపక్షాల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాడి వేడి చర్చ కొనసాగుతోంది. కాగా వైస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..
తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు
కరోనా కంటే ప్రమాదకరమైనది జగరోనా వైరస్ అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నిస్తోందని, దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
రాష్ట్రంలో అదికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు రోజు రోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఏపీ సీఎం జగన్ బాబాయ్ అయిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసుపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హై కోర్ట్ ఆదేశించింది. కాగా వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, TDP
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం అధికార, విపక్షాల మధ్య వాడి వేడి వాతావరణం కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ దూకుడు పెంచింది. సంక్షేమమే తమ ప్రచారాస్త్రమని, అభివృద్ధే వైయస్ఆర్సీపీ ఆయుధమని
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు (Rajyasabha election 2020) జరగనున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) తరపున నలుగురు రాజ్య సభ సభ్యుల పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు.
ఇప్పటికే రాష్ట్ర రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైస్సార్సీపీ నేత, ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాట్లాడుతూ..
ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్రలో భాగంగా చిత్తూర్ జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్, తాజాగా "జగనన్న వసతి దీవెన" అనే పధకం ద్వారా రేపు (సోమవారం) నాడు విజయనగరం జిల్లా వేదిక కానుంది. ఉదయం 9.10 గంటలకు
రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైస్సార్సీపీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడని,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.