AP ST Commission: ఎందరో ముఖ్యమంత్రులు మారినా ప్రయోజనం లేకపోయింది. దశాబ్దాల తరబడి ఉన్న గిరిజనుల డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చింది. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కానుంది.
Record Blood Donation Marks YS Jagans Birthday Fete: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిరోజు సందర్భంగా నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రముఖులు సైతం కోవిడ్-19 బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మాటల యుద్దం మరోసారి రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని సమరం ప్రారంభమైంది.
నా కారే ఆపుతారా..? నన్నే టోల్ ఫీజు అడుగుతారా..? ఎంత ధైర్యం.. నేను ఎవరనుకుంటున్నారు.. అంటూ రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ (ap vaddera corporation chairman) దేవెళ్ల రేవతి.
AP: దేశవ్యాప్తంగా వ్యవసాయచట్టంపై చర్చ నడుస్తోంది. వ్యవసాయబిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ పార్టీలు మద్దతు పలికాయన్నది ఆసక్తి రేపుతోంది. మరి ఏపీలో అధికారపార్టీ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు పలికింది..
Ambati Rambabu Tests Positive for COVID-19: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. కానీ కరోనా వైరస్ రెండోసారి సోకుతుండటం ఏపీ ప్రజలతో పాటు నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
Ap Assembly live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే ఘర్షణకు దారి తీస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిపై అధికార పార్టీ మండిపడుతోంది. తాజాగా స్పీకర్ను చంద్రబాబు బెదిరించారా..అసలేం జరిగింది.
Pothula Sunitha Resigns To her MLC Post | ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)కి మరో షాక్ తగిలింది. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత 15 నెలలుగా అనుసరిస్తున్న విధానాలను విభేదిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి (Naini Narsimha Reddy) కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎంపీ, వివాదాస్పద రఘురామకృష్ణంరాజుపై వేటు పడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. సీబీఐ కేసు పర్యవసానమే ఈ వేటు అని తెలుస్తోంది.
YS Jagan Mohan Reddy pays tribute to APJ Abdul Kalam | మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి నేడు (అక్టోబర్ 15న). ఈ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం సేవల్ని గుర్తు చేసుకున్నారు. Abdul Kalam birth anniversary
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వాకింగ్కు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం సుబ్బారాయుడు వాకింగ్కు వెళ్లగా మాటువేసిన కొందరు దుండగులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేసి దారుణహత్య (YSRCP Leader Murdered In Kurnool District)కు పాల్పడ్డారు.
వివాదాస్పద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాల బకాయిలపై కేసు నమోదు చేసి..సోదాలు నిర్వహించింది.
ప్రజా ప్రతినిధులను కరోనా వైరస్ వదలడం లేదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి కరోనా (Bhumana Karunakar Reddy Tests positive for coronavirus) బారిన పడ్డారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానిక భాకాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ (YS Jagan Mohan Reddy Pays Tribute to EC Gangi Reddy)లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.