సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరిబా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 36 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అందర్నీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Komati Reddy Venkat Reddy reached Hyderabad: అస్ట్రేలియా పర్యటనను ముగించుకొని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు, అయితే ఆయన రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా? లేదా ? అనే అంశం మీద చర్చ జరుగుతోంది.
Minor Boy Tortured, Filmed: హైదరాబాద్లో చోటుచేసుకున్న మరో అమానుషమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మానస్థిక పరిస్థితి సరిగ్గా లేని 16 ఏళ్ల మైనర్ బాలుడిని బంధించి అత్యంత పాశవికంగా ఆ బాలుడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు కొంతమంది యువకులు.
Hyderabad Gang Rape: 24 Years Woman Raped by Two Men in Chatrinaka. హైదరాబాద్ ఛత్రినాకలోని నిర్జన ప్రదేశంలో 24 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ మీదుగా కొనసాగుతోంది. రాహుల్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జోడో యాత్రలో పాల్గొనేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Hyderabad Metro train fares : హైదరాబాద్ మెట్రో రైల ఛార్జీలు త్వరలో పెరిగే ఛాన్సుంది అని తెలుస్తోంది. ఈసారి ఈ ధరలు ఎంతవరకు? పెరగనున్నాయి? అనే వివరాల్లోకి వెళితే
Hyderabad Metro Ticket Charges Increase Soon: త్వరలో హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపునకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు విషయమై తెలంగాణ విద్యాశాఖ పునరాలోచిస్తోంది. 650 మంది విద్యార్ధుల భవితను పరిగణలో తీసుకుని అదే పాఠశాలలో ఈ ఏడాది కొనసాగించే అంశం పరిశీలిస్తోంది.
Moinabad Farm House Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రామచంద్ర బారతి అలియాస్ సతీష్ శర్మ మధ్య జరిగిన అడియో లీక్ బయటకు వచ్చింది.
EX CM Jayalalitha Hyderabad Farmhouse: ఆ ఫామ్హౌస్కు ఉన్న పేరు మారడంతో తెరపైకి నారా బ్రాహ్మిణి పేరు ఎలా వచ్చింది..? ఎందుకు ఆమెను టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ ప్రచారంపై టీడీపీ ఏం చెబుతోంది..?
Hyderabad: DAV స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్తో పాటు ప్రిన్సిపాల్ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Malkajgiri: మల్కాజ్గిరి నేరెడిమెట్ డీఏవీ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిన్నారిపై జరిగిన దారుణ ఘటన నిరసిస్తూ...స్కూల్ లో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
ACB raids in Hyderabad: మల్కాజిగిరి సబ్-రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో సబ్-రిజిస్ట్రార్ నివాసంతో పాటు, ఆయన కార్యాలయం, సమీప బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు జరిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.