Elder Brother Died With Heart Attack After Brother Death At Kamareddy: తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి దాసరి నర్సిములు (41) ఒమన్లో 15 రోజుల కిందట మృతి చెందాడు. స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై అన్న పెద్ద నర్సిములు విలపిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.
TSRTC Bus Hits To Scooty Headmistress Died In Karimnagar: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్ మాస్టర్ దుర్మరణం పాలయ్యారు.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
MLA Kasireddy Narayana Reddy Car Accident Two Bikers Died: ఎన్నికల ప్రచారంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Telangana News: సూర్యాపేట హైవే మీద తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆగి ఉన్న లారీని, కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Drunk And Drive: ఢిల్లీలోని ఘాజీపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టాక్సీ డ్రైవర్ తప్పతాగి ఢిల్లీ మార్కెట్ లో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో రోడ్డుపైన వెళ్తున్న అమాయకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఒక మహిళ.. ఈ ఘటనలో చనిపోయినట్లు పోలీసులు సమాచారం. వెంటనే బాధితులను లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు.
Road Accident Video Viral: ముగ్గురు యువకులు భోజనం చేసి తమ దారిన తాము పోతున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు కూడా గాల్లో ఎగిరి కిందపడిపోయారు. వీరి నుంచి కారు స్పీడ్ గా వెళ్లిపోయింది. ఈ ఘటనకు చెందని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వీరిలో నవదంపతులు కూడా ఉన్నారు.
Viral Video: సిద్దిపేట నుండి హైదరాబాద్కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్పై నుంచి అదుపు తప్పి డివైడర్ కు మరో వైపుకు వెళ్లింది. ఎదురుగా స్పీడ్ గా వచ్చిన కారుతో ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు బంతిలా గాల్లోకి ఎగిరింది. ఈ భయానక రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: ఘజియాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక వ్యక్తి తన కారులో ఎక్కి అవతలి వ్యక్తి ఆపుతున్న ఆగకుండా కారును ముందుకు పోనిచ్చాడు. కారు బానేట్ మీద ఎక్కించిర 3 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tragedy Accident: పెళ్లయి వారం కూడా కాలేదు. అంతలోనే జరిగిన ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు. వరుడితోపాటు ఓ ఎస్సైతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
KCR Public Meeting Accident: కేఆర్ఎంబీ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్లగొండ' సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు కాగా, ఓ హోంగార్డు మృతి చెందాడు.
MLC Sabji Died: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మరణించారు. ఈ రోడ్డు ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Accident in Nagaur: రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు అధికారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నాగౌర్ జిల్లాలో జరిగింది.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Karnataka Road Accident Latest Updates: ఆగి ఉన్న ట్యాంకర్ను టాటా సుమో ఢీకొనడంతో కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మృతి చెందారు. పండగకు సొంతూరుకు వచ్చిన కూలీలు.. కర్ణాటకకు తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Minister Prashanth Reddy Helps Road Accident Victims: హైదరాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మేడ్చల్ నుండి కొంపల్లి వెళ్లే మార్గంలో తన భార్య, చిన్నారితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ పై నుండి స్కిడ్ అయి కిందపడిపోవడం గమనించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వెంటనే తన కాన్వాయ్ ని పక్కకు ఆపి వారికి తగిన సహాయం అందించారు.
Road Accident: సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.