BJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
Vels University Announced Honorary Doctorate To Ram Charan: సినీ నటుడు రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇప్పుడు చెర్రీ సాధారణ హీరో కాదు డాక్టర్ రామ్ చరణ్గా పిలవాల్సి ఉంది.
radhika sarathkumar as bjp mp candidate: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఇక మొదటి విడదలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా మూడు విడతల్లో అభ్యర్ధులకు ఖరారు చేసిన బీజేపీ అధిష్ఠానం.. తాజాగా నాల్గో జాబితా విడుదల చేసింది. అందులో రాధిక పలువురు ప్రముఖులున్నారు.
Cotton Candy Ban: రంగురంగుల్లో కనిపించే తియ్యటి పీచు మిఠాయి మీ పిల్లలు తింటుంటే ఇక ఆపేయండి. వెంటనే తినొద్దని చెప్పేయండి. ఆ పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే రెండు చోట్ల నిషేధం విధించగా.. ఏపీ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.
Robbers Return Awards: దొంగలు కూడా మనుషులే. వారిలో కూడా మానవత్వం ఉంటది. అలా మంచి మనసున్న దొంగలు ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఆ దర్శకుడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించి మళ్లీ వాటిని తిరిగిచ్చి ఆదర్శంగా నిలిచారు.
RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
Mettupalayam: ప్రజాప్రతినిధులు అధికారం ఉంది కదా అని పెత్తనం చేస్తే అధికారులు తాట తీస్తారు. కొన్ని సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తీవ్ర వివాదం ఏర్పడుతుంది. అది తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. తాజాగా ఒకచోట ఎమ్మెల్యే వర్సెస్ కమిషనర్ మధ్య వివాదం ఏర్పడడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట రాజకీయ వివాదానికి దారి తీసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా మారింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అధికార ఎన్డీయే కూటమి హాజరవుతుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి బహిష్కరించింది. ఫలితంగా ఆయా కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతుండగా.. ప్రతిపక్ష కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ ఉత్సవానికి అంటిముట్టనట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.
MK Stalin Speaking for India: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పీకింగ్ ఫర్ ఇండియా మూడో ఎపిసోడ్లో మాట్లాడారు. రాష్ట్రాల హక్కులు కేంద్ర ప్రభుత్వం కాలరాయడంపై ఆయన ప్రశ్నించారు. ఫెడరలిజం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
Bus Catches Fire near Mettupalayam: తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగగా.. 57 మంది తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. పూర్తి వివరాలు ఇలా..
Explosion at Firecracker in Tamil Nadu: తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా గోడౌన్లో పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Tamil Nadu: కల్తీ లిక్కర్ తాగి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో చోటుచేసుకుంది. దీనికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
Blast at Kanchipuram: కురువిమలై బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరిందని అంటున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Devi Awards: ప్రముఖ అంగ్ల పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతి ఏటా దేవి అవార్డులను ఇస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలను ప్రధానం చేస్తుంది.
LTTE Chief Prabhakaran is Still alive? : ఎల్టీటీఈ ప్రభాకరన్ త్వరలోనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. తమిళుల కోసం తను చేయబోయే పోరాటానికి సంబంధించిన ప్లాన్ ప్రకటిస్తారు. పార్టీలకు అతీతంగా తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, తమిళులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ప్రభాకరన్కి అండగా నిలవాలి అని నెదుమారన్ స్పష్టంచేశాడు.
Tragedy during temple celebrations in Arakkonam Tamil Nadu: తమిళనాడులోని అరక్కోణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో క్రేన్ కూలి నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు, ఆ వివరాల్లోకి వెళితే
College Student Gangraped: ఆమె బాయ్ఫ్రెండ్తో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. అలా వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆరుగురు నరరూప రాక్షసులు ఆమెపై అత్యాచారానికి ఒడిగడ్డారు. బాయ్ఫ్రెండ్పై దాడి చేసి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.