Thanjavur Temple Tragedy: తంజావూరు బ్రహ్మోత్సవాల్లోని రథయాత్రలో విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Tamil Nadu Train Accident. తమిళనాడు రాజధాని చెన్నైలో రన్నింగ్ ట్రైన్ ప్లాట్ఫామ్పైకి దూసుకొచ్చింది. ఆదివారం చెన్నైలోని బీచ్ స్టేషన్లో సబర్బన్ రైలు అదుపుతప్పి ప్లాట్ఫామ్పైకి దూసుకువచ్చింది.
రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
Viral news: యువతలో చాలా మందికి బైక్ కొనాలని కోరిక ఉంటుంది. దానిని నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు కూడా. అలాంటి ఆశయం ఉన్న తమిళనాడు యువకుడు కాస్త క్రేజీగా.. తన డ్రీమ్ నెరవేర్చరుకున్నాడు. ఆ కథేమిటో చూసేద్దామా.
Yash Dhull first-class Record: భారత అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్ర మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
Ranji Trophy Yash Dhull: టీమిండియాకు ఐదవ అండర్-19 ప్రపంచకప్ అందించిన యశ్ ధుల్.. తన ఫస్ట్క్లాస్ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. అండర్-19 ప్రపంచకప్ 2022 ఫామ్ను కొనసాగిస్తూ.. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో 65 ఏళ్ల కుడియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించాడు. తాను డయాబెటిస్తో బాధపడుతున్నానని, తన 8 మంది పిల్లలను ఎవరు చూసుకుంటారు అని ఆరోగ్య అధికారులతో వాదించాడు.
Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.
Metaverse Wedding Reception: దేశంలోనే తొలిసారి మెటావర్స్ పద్ధతిలో వివాహ రిసెప్షన్ జరగనుంది. తమిళనాడుకు చెందిన టెక్ నిపుణుడు దినేష్ క్షత్రియన్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2021ని హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మాజీ ఛాంపియన్ తమిళనాడుతో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 11 పరుగుల తేడాతో గెలుపొంది.
CCTV Viral Video Elephant Herd Enters in City: రాత్రిపూట ఒక అడవి ఏనుగుల గుంపు ఎంట్రీ అందరినీ హడలెత్తించింది. ఏనుగులన్నీ నివాస ప్రాంతాలలోకి రావడంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు.
Omicron cases reported in Tamil Nadu: చెన్నై: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమిళనాడుకు కూడా పాకింది. ఇదివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాని తమిళనాడులో ఇవాళ బుధవారం తొలి కేసు నమోదైంది. ఇటీవలై నైజీరియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ 47 ఏళ్ల స్థానికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్థారణ అయింది.
రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ క్యాబ్ డ్రైవర్. కోతికి సీపీఆర్ చేసి మరీ కాపాడాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మీరెప్పుడైనా నాగిని డ్యాన్స్ చూసారా..? మనుషులు చేసే డ్యాన్స్ కాదండోయ్ రెండు పాములు వర్షంలో మైమరచిపోయి ఎలా నృత్యము చేస్తున్నాయో మీరే చూడండి! ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Tamil Nadu Linked to suicide of student, Karur school teacher ends life : వారం రోజుల క్రితం 12వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలంటూ సూసైడ్ నోట్లో రాసింది ఆ అమ్మాయి. తన ఈ నిర్ణయానికి కారణమెవరో చెప్పడానికి భయపడుతున్నానని సూసైడ్ నోట్లో బాధితురాలు పేర్కొంది.
భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలిపోయిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.