బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడి పట్టాలపై పడటం వల్ల ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Heavy rains and floods in Tamil Nadu: నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 34 ఏళ్ల యువతి 10 వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ఒక బస్సుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వారి ప్రాణాలను ఎలా కాపాడాడో మీరే చూడండి.
AP govt appoints TTD board members: అమరావతి: ఏపీ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఏపీ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఎప్పటిలాగే ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా పలువురికి అవకాశం లభించింది.
Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.
Rajinikanth dont have plans to enter politics in future: రాజకీయాల్లోకి రావడానికి రజనీ మక్కల్ మండ్రం పార్టీని సైతం కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే తన ఆరోగ్య కారణాలతో పలుమార్లు రజనీ రాజకీయ అరంగేట్రం వాయిదా వేస్తూ వచ్చారు.
చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి తారా స్థాయిలో ఉంది. మంగళవారం తమిళనాడు సర్కారు (Tamilnadu govt) విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 468 మంది కరోనాతో కన్నుమూశారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో కరోనా రోగులు చనిపోవడం ఇదే తొలిసారి.
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి, కానీ కోవిడ్19 మరణాలు మాత్రం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రతిరోజూ 4 వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. తమిళనాడులోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. అయితే ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కోలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. నటీనటులు ఒక్కొక్కరుగా విరాళాలు అందిస్తూ కరోనాపై పోరాటంలో తమవంతు విరాళాలు అందజేస్తున్నారు.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
Tamil Nadu Assembly Election 2021 Results: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి అధికార పార్టీ ఏఐడీఎంకేకు నిరాశే ఎదురు కాగా.. ఇప్పటివరకు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఊహించనట్టే మెజారిటీ స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలు, ప్రముఖులు, వారి గెలుపు, ఓటములు ఎలా ఉన్నాయో ఓ స్మాల్ లుక్కేద్దాం.
Tamil Nadu Assembly Election 2021 Results: చెన్నై: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి అధికార పార్టీ ఏఐడీఎంకేకు నిరాశే ఎదురు కాగా.. ఇప్పటివరకు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఊహించినట్టే మెజారిటీ స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది.
West Bengal, Tamil Nadu, Kerala, Puducherry, Assam Assembly Election Results 2021 LIVE Updates: ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుండగా, అస్సాంలో బీజేపి నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ (CM Sarbananda Sonowal) తిరిగి అధికారం చేపట్టనున్నారు.
Tamil Nadu Elections 2021: ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నేత కరోనా బారిన పడి కన్నుమూశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పీఎస్డబ్ల్యూ మాధవరావు గత నెలలో కోవిడ్19 బారిన పడ్డారు. ఆదివారం చికిత్స పొందుతూనే మృతి చెందారు.
Palaniswami Files Nomination For Tamil Nadu Elections 2021: భారీ హామీలు, ఉచితాలు అంటూ అధికార అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఏకంగా 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విడుదల చేశారు.
Congress DMK Seat Sharing In Tamil Nadu Assembly Elections 2021 | ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. అసెంబ్లీ సీట్లతో పాటు కన్యాకుమారి లోక్సభ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.