YSRCP Janagraha Deeksha: రేపటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రపద్రేశ్ వ్యాప్తంగా ఈ జనాగ్రహ దీక్షలు కొనసాగుతాయన్నారు.
Nara Lokesh says some Police officers are acting unilaterally : ఏపీలో డ్రగ్స్, (Drugs) గంజాయి మాఫియా పెరిగిందని లోకేశ్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా కూడా ఏపీకి (Andhra Pradesh) సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
AP Minister Kodali Nani comments: ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నేత పట్టాభి డబ్బులు తీసుకొని తిడుతున్నారని కొడాలి ఆరోపించారు.
sports celebrations andhra pradesh: దసరా (dussehra) నుంచి ఉగాది (ugadi) వరకు క్రీడా సంబరాలను నిర్వహించనుంది. మహిళల, పురుషుల విభాగంలో 13 క్రీడావిభాగాల్లో ఈ ఓపెన్ మీట్ నిర్వహించనుంది శాప్.
Perni Nani says Jagan respects Megastar: సీఎం జగన్కు గౌరవం ఉందని, మెగాస్టార్ని ఆయన సోదరభావంతో చూస్తారని అన్నారు. త్వరలోనే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని మంత్రి పేర్ని చెప్పారు.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, (YS Jagan Mohan Reddy) ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది.
Manchu Manoj meets AP CM YS Jagan: రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న ఆలోచనలు, చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి తెలిశాకా చాలా ముచ్చటేసిందని మంచు మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
YSR Cheyutha Amount: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున జమ చేశారు.
AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
YSR Matsyakara Bharosa Latest News: గత ఏడాది మే 6న మత్స్యకారులకు రెండో ఏడాది నగదు బ్యాంక్ ఖాతాలకు చేరింది. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేశారు. మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10000 జమ కానుంది.
Chandrababu Naidu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారమంతా అసహనంతో, నిర్వేదనతో సాగింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం.
Ys Jagan: మున్సిపల్ ఎన్నికల్లో లభించిన విజయంతో ప్రజలు ఉంచిన బాథ్యత మరింతగా పెరిగిందనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మేయర్లు, డిప్యూటీ మేయర్ల వర్క్ షాప్కు ఆయన హాజరయ్యారు.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
YSR Bima: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.
YS Jagan Holi Wishes | నేడు దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. గతానికి భిన్నంగా కాస్త భయం భయంగా రంగుల పండుగలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు.
AP CM YS Jagan Inaugurates Kurnool Airport At Orvakal: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం కర్నూలు ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు.
Ap Municipal Elections results 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్సైడ్ అని నిరూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా భావించిన విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు దక్కించుకుంది.
YS Jagan On YSRCP Formation Day: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విలువలు, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళుతూ వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఆయన శ్రమకు తగ్గ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.
Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.