TSRTC: హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
Vijayawada Doctors Family Death Of Five People: విజయవాడలో కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తల్లీ, భార్యాపిల్లలను అతి కిరాతకంగా చంపేసి ఆపై డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Vijayawada Doctor Family Suicide: ఘోరం చోటు చేసుకుంది ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన డాక్టర్ కుటుంబం నిండు ప్రాణాలు పోయాయి.
Actress Sri Reddy: నటి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఆమె ఖండించారు. దాడి ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆమె మండిపడుతున్నారు.
Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
Matrimonial Fraud Vijayawada Person: ఇన్నాళ్లు పెళ్లి పేరుతో అమ్మాయిలు మోసం చేయగా.. తాజా ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని.. విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించి నిట్టనిలువునా ముంచాడు.
Varun Tej Political Comments: రాజకీయాలపై మెగా హీరో వరుణ్ తేజ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగాను సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చ జరిగింది.
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఈ చార్జ్షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila AP Entry: తెలంగాణ రాజకీయాలను వదిలేసి సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తొలిరోజే అవమానం ఎదురైంది. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు విజయవాడలో అడుగుపెట్టగా పోలీసులు అడ్డగించారు. అడుగడుగునా ఆంక్షలు విధించి షర్మిల వాహనాల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దా? అని ప్రశ్నించారు. పోలీసుల అడ్డగింతపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Dr BR Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల్నించి ప్రజానీకం తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 125 అడుగుల ఈ విగ్రహం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
Kesineni Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి వెనుక మతలబు ఏంటనేది వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bus Accident: విజయవాడ ఆర్టీసీ బస్టాండులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మరణించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Regional Passport Office: ఏపీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది. ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
విజయవాడ కనక దుర్గగుడి దగ్గర కొండ చరియలు విరిగిపడ్డాయి. కేశఖండనశాల పక్కన కొన్ని కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండ చరియలు తొలగించటానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Brother, Sister Got Married: అన్నాచెల్లెళ్ల బంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా సరే.. అన్నాచెల్లెల్ల బంధం అంటే మాటలకు అందని అత్యంత పవిత్రమైన బంధం. అలాంటి అన్నా చెల్లెళ్ల బంధానికి మాయని మచ్చ తెచ్చారు ఈ ఇద్దరు.
Chalo Vijayawada: విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ ఈ నెల 17న చలో విజయవాడకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని తెలిపారు సీపీ కాంతిరాణా. విజయవాడలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.