Vijayawada: కుటుంబ కలహాలతో సీఐ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.
Vijayawada: కుటుంబ కలహాలతో సీఐ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.
Vijayawada Pregnant Women gave birth to a child on the floor. నిండు గర్భిణీ పట్ల విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది దారుణంగా వ్యవహరించింది. నొప్పులు వస్తున్నా.. అస్సలు పట్టించుకోలేదు. దాంతో నేలపై బిడ్డను ప్రసవించింది ఓ గర్భిణి.
Vellampalli Srinivas Visits Varla Ramaiah Home: విజయవాడలో మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంటింటికి వెళ్లే క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి సైతం వెళ్లారు.
GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఏపీకి అలాంటిదేమి రావడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
AP CM YS Jaganmohan Reddy participated in the Guru Pujotsavam program organized by the AP Government at the 'A' Convention Center in Vijayawada on the occasion of the birth anniversary of the former President of India and educationist Dr. Sarvepalli Radhakrishnan
Rotten Meat Seizes in Vijayawada : గత వారం విజయవాడ మాంసం షాపుల్లో 100 కేజీల కుళ్లిన మాంసం పట్టుబడగా.. ఈ వారం మరో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలోకి ప్రవేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
Indrakeeladri: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
An old woman complained to pawan kalyan in Janwani JanaSena Bharosa Event. విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Pawan Kalyan: ఏపీలో జనసేన స్పీడ్ పెంచింది. నిత్యం ప్రజల్లో ఉండేందుకు జనవాణి-జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే తొలి దశ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.