హైదరాబాద్-విజయవాడ రహదారిపై యాదాద్రి భవనగిరి జిల్లా పంతంగి వద్ద ఉన్న టోల్ప్లాజా ఎత్తేశారంటూ న్యూస్ వైరల్ అవటంతో.. వాహన దారులు ఎగిరిగంతేశారు. కానీ అలాంటిదేం లేదని.. అదంతా ఫేక్ న్యూస్ అని పంతంగి టోల్ప్లాజా సిబ్బంది తెలిపారు.
Step Father Secretly filmed Step Daughter Bathing: తండ్రి స్థానంలో ఉన్నవాడే ఆ బాలికను కాటేశాడు. కూతురు వరుసైన బాలిక పట్ల ఆ సవతి తండ్రి నీచంగా ప్రవర్తించాడు.
AP new districts: విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాకు మహానేత వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో రేపు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
Chalo Vijayawada, AP PRC Issue, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపుతో... తలపెట్టిన చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి వచ్చారు.
ఏపీ నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Nizamabad Family Suicide Case update Suicide Letter goes viral : విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ కుటుంబం సూసైడ్ లెటర్ వైరల్. ఆ నలుగురిని వదలి పెట్టకండి అంటూ సూసైడ్ నోట్ రాసిన పప్పుల సురేష్ కుటుంబం.
Groom duped by bride: పెళ్లయిన మరుసటిరోజు ఆ జంట హైదరాబాద్లో షాపింగ్ చేసి.. అక్కడినుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కాసేపటికి తలనొప్పిగా ఉందని చెప్పి ఆ నవ వధువు తన భర్తను మెడికల్ షాప్కు పంపించింది. అతను ఇంటికి తిరిగొచ్చాక కానీ అసలు విషయం అర్థం కాలేదు..
Ysr Awards Funtion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వివిధ విభాగాలు, వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి అవార్డుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించారు.
మొన్న డోంటాక్.. అంటూ నోరు జారిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై ఈ రోజు కాకపొతే రేపు దర్శనం కోపానికి గురయ్యారు.
2 day Vanijya Utsav : ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు.
Kaikaluru: లుంగీ, చొక్కా ధరించి మారువేషంలో ఎరువుల దుకాణాలకు వెళ్లారు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. ఆయన ఆకస్మిక తనిఖీ చేయటంతో దుకాణదారుల మోసాలు బయటపడ్డాయి. రెండు షాపులను సీజ్ చేశారు.
Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను దాటగా.. ఇంకా అనేక చోట్ల రూ.100 కు అతి చేరువలో ఉంది. డీజిల్ సైతం ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా రూ.100 మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిన్ననే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు సైతం చేపట్టింది.
Vijayawada Railway station: కాదేదీ అమ్మకానికి అనర్హం. ఇండియన్ రైల్వేకు ఇది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఏకంగా విజయవాడ రైల్వే స్టేషన్ను అమ్మకానికి సిద్ధం చేసింది రైల్వే శాఖ. రీ డెవలప్మెంట్ పేరిట 99 ఏళ్ల లీజుకిచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో మూడు కొత్త రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టినట్టు రైల్వే తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.