గోదావరి వరద ( Godavari Flood ) ఉధృతి మరింతగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ( Dowlaiswaram barriage ) వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి నది..మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు (Heavy Rains In Telangana) తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains 0 పడవచ్చని తెలుస్తోంది.
గోదావరి ( Godavari ) నదీ పరివాహక ( River catchment area )ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాజమండ్రి ( Rajahmundry ) ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ విడుదల చేసారు. నదీ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ( Delhi CM Arvind Kejriwal ) బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ఘాటు ( BJP MP Gautam Gambhir ) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి.
బంగాళాఖాతంలో ( Bay of bengal ) ఏర్పడిన అల్పపీడన ( Depression ) ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ( heavy rains ) కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అల్లాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా వణికిన ముంబై నగరం ఇప్పుడు వరద ముప్పెట చిక్కుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి..
తెలంగాణలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains In Telangana) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telugu States : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ( Heavy Rains ) కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. అయితే మరికొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు , వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ దృశ్యం చిన్నదే కావచ్చు. కానీ భయం గొలుపుతోంది. ఈ వీడియో ఒక్కటి చాలు ఒళ్లు గగుర్పాటుకు లోనవడానికి. కేరళ ( Kerala ) లోని ఓ గ్రామాన్ని సముద్రం నీరు ముంచెత్తుతున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Weather updates: హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుల కారణంగా మరణించిన వారి సంఖ్య 115కి చేరింది. దీంతో ప్రభుత్వం పదిజిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు
Bihar rains: పాట్నా: బీహార్లో ఉరుమురులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో కురుస్తున్న భారీ వర్షాలతో ( Rains in Bihar) పాటు పిడుగుపాటు కారణంగా ఒక్క రోజే 83 మంది మృతి చెందారు. బీహార్లో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల్లోనే సుమారు 83 మంది మృతి చెందారంటే.. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు.
Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Weather updates | విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.