BMRCL Reduced Up To 30 Percent On New Fare Hike: మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త. మెట్రో ధరలను 30 శాతం మేర తగ్గిస్తూ మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో ప్రయాణికులకు కొంత భారం తగ్గనుంది. అయితే పెంచిన 50 శాతంలో 30 శాతం తగ్గించగా.. 20 శాతం ధరలు అమల్లోకి రానున్నాయి.
Zee Kannada News Achievers Awards 2025: సమాజాన్ని ప్రభావితం చేయడంతో.. సమాజ అభివృద్ధి భాగమైన వ్యక్తులు, సంస్థలకు జీ కన్నడ న్యూస్ సంస్థ వారిని సత్కరించి వారి సేవలను శ్లాఘించింది. వారి సేవలను కొనియాడింది.
Vijay Mallya: విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కంటే ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకొన్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ. 6,200కోట్లు బాకీ ఉన్నానని..తన నుంచి రూ. 10,200కోట్లు బ్యాంకులు రాబట్టుకొన్నాయని తెలిపారు. విజయ్ మాల్యా నుంచి రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు పార్లమెంటులో కూడా సమాచారం అందించినట్లు విజయ్ మాల్యా న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు బ్యాంకుల నుండి ఈ సమాధానం కోరింది.
Karntaka nurse news: కర్ణాటకలో ఒక నర్సు చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. సదరు నర్సు ను సస్పెండ్ చేశారు.
Rahul Dravid Escaped From Major Accident At Bengaluru: భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కారు ప్రమాదానికి గురయ్యింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.
Techie Falls Victim To 11 Crore Cyber Fraud: ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కేద్దామనే నైజం మానవుడి నైజంగా మారింది. ఇదే తీరున ఒక సైబర్ క్రైమ్ జరిగింది. స్టాక్స్లో ఊహించని లాభం కురవడంతో ప్రత్యర్థులు కన్నేసి వారిని నట్టేటా మోసం చేశారు.
Karnataka Traffic police: కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు భారీ శబ్దాలతో సౌండ్ పొల్యుషన్ చేస్తున్న కొంత మంది డ్రైవర్ లకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gun Fire In Hyderabad Bidar ATM Cash Robbery: హైదరాబాద్లో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. బీదర్లో ఏటీఎం కేంద్రం వద్ద నగదు దోచుకున్న దోపిడీ ముఠా హైదరాబాద్కు చేరుకుంది. పట్టుకునే క్రమంలో దుండగులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది.
Gun Fire In Hyderabad By Bidar ATM Cash Robbery Gang: సాయంత్రం పూట హైదరాబాద్లో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. పక్క రాష్ట్రంలో దొంగతనం చేసి వచ్చిన దొంగల ముఠా హైదరాబాద్లో హల్చల్ చేసింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడింది
Leopard video: చిరుతను బంధించేందుకు ఒక్కసారిగా అక్కడికి ఫారెస్ట్ సిబ్బంది వచ్చారు. అప్పుడు చిరుత వారిపైన దాడికి దిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతను బంధించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Obscene Dance: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో హల్చల్ చేస్తోంది. మండపేట పట్టణంలోని ఓ లేఔట్ లో రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
Drunk girl video: రోడ్డు మీద యువతి తప్పతాగి హల్ చల్ చేసింది. ఆమెను తీసుకెళ్లేందుకు బాయ్ ఫ్రెండ్ కూడా చాలా కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Karnataka news: అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు నేపథ్యంలో రూ. 20 నోటు బైటపడింది. దీని మీద రాసున్న దాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్ అయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
HD Deve Gowda: మన దేశ మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ రిజర్వేషన్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పార్లమెంటులో రాజ్యసభ వేదికగా రిజర్వేషన్ల తేనే తుట్టను కదిపారు. దీంతో రిజర్వేషన్ల అంశం మరోసారి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
IRCTC Karnataka Tour : ఈ నెలతో ఈ ఏడాది ముగింపు పలికి..కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అయితే ఇయర్ ఎండ్ తోపాటు క్రిస్మస్ పండగ కూడా వస్తుంది. దీంతో చాలా మందికి సెలవులు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ కు 4 నుంచి 5 రోజులు సెలవులు ఉంటాయి. ఇక ఇయర్ ఎండ్ లో 31, 1 సెలవు ఉంటుంది. అయితే ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఐఆర్ సీటీసీ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కర్నాటక ప్రాంతాల్లో పలు పర్యాటక చూపించనుంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. రిజల్ట్స్ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్ అనే భావనలో ఉంది.
Public Holiday: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. బ్యాంకులో ఏదైనా పనుంటే ముందే అలర్ట్ అవడం మంచిది. ఎందుకంటే రేపు నవంబర్ 18 బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఎక్కడెక్కడ సెలవుందో తెలుసుకుందాం.
Liquor shops closed: లిక్కర్ షాపుల ఓనర్స్ సీరియస్ అయినట్లు తెలుస్తొంది. కొన్ని రోజులుగా ఆబ్కారీ అధికారులు.. షాపుల యజమానులు భారీగా లంచంను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 20న లిక్కర్ షాపులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Sri Dutta Kshetram: మనకు ఎన్ని కష్టాలు వచ్చినా...? మనకు ఎన్ని దోషాలు ఉన్నా? ఆ క్షేత్రానికి వెళితే చాలు అన్నీ మాయమయితాయి..అంతే కాదు మనం ఆ క్షేత్రంలో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఆక్కడి త్రివేణి సంగమంలో ఒక్క మునుగు మునిగి ఆ మహిమాన్విత మహా వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు మీ కోరికలు నెరవేరడం ఖాయం. ఇంతకీ అంతటి శక్తివంతమైన ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడ కొలువైన దేవుడు ఎవరు..?
TP Gopalan Nambiar: ప్రతి ఇంట్లోనూ టెలివిజన్ ద్వారా పరిచితమైన బిపిఎల్ ఎలక్ట్రానిక్స్ అధినేత టీపీ గోపాలన్ నంబియార్ నేడు కన్నుమూశారు. 94 సంవత్సరాల నంబియార్ భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి పితామహుడుగా పేర్కొంటారు. ఆయన లేని లోటు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.