Lockdown again: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర తరువాత అత్యధికంగా కరోనా కేసులు కర్నాటకలో నమోదవుతున్నాయి. ప్రజలు మాట వినకపోతే లాక్డౌన్ విధించాల్సి వస్తుందనే హెచ్చరికలు చేస్తోంది ప్రభుత్వం.
Corona second wave: కరోనా సెకండ్ వేవ్. దేశవ్యాప్తంగా గజగజలాడిస్తోంది. తగ్గినట్టే తగ్గి..చుట్టేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో ఆందోళన పెరుగుతోంది. శ్మశానంలో స్థలం లేక..మార్చురీలో అవకాశం లేక మృత్యుఘోషతో ఘోర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
AP Coronavirus: సెకండ్ వేవ్తో దేశం మొత్తం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Stock market: కరోనా సెకండ్ వేవ్ షేర్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రెండో దశలో దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్మార్కెట్ ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేసింది.
Warm water Benefits: రోజూ లేవగానే..పర గడుపున గోరు వెచ్చని నీరు తాగడం నిజంగా ఓ మంచి అలవాటు. రోజు క్రమం తప్పకుండా ఇలా చేస్తే సకల వ్యాధుల్ని దూరం పెట్టవచ్చు. ప్రతిరోజూ గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షించారు. అదనంగా నాలుగు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Corona Second Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి మెగా వ్యాక్సిన్ డ్రైవ్కు సిద్దమవుతున్నారు.
Coronavirus alert: ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో అతి ప్రమాదకరంగా మారింది. కొత్త కేసుల నమోదులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ గజగజలాడిస్తోంది. 24 గంటల వ్యవధిలో నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటకల్లో కరోనా ఉధృతి ఆందోళన కల్గిస్తోంది.
Corona second wave: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. సరిగ్గా ఏడాది వ్యవధి అనంతరం తిరిగి విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ముఖ్యంగా ఎవర్ని టార్గెట్ చేస్తుందనేది మరీ ఆందోళనకరంగా మారింది.
Pfizer vaccine: కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న అమెరికన్లకు ఊరట లభించనుంది. ఫైజర్ వ్యాక్సిన్ను ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది. మరోవైపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్...దిగిపోయే ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వణికిపోతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. గురువారం ఒక్కరోజులోనే...3 వేలకు పైగా మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.
Corona second wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని..తక్షణం చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్నించే ఎక్కువ కేసులు వస్తున్నాయని స్పష్టం చేసింది.
Coronavirus Second Wave Tips | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. అనేక దేశాల్లో మళ్లీ కేసులు ఎక్కువ అయ్యాయి. భారత దేశంలో కూడా దాని ప్రభావం కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండోదశ ప్రారంభమై..తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియాలో సైతం కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా సెకండ్వేవ్ ఇప్పుడు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. మరి ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారా..కేంద్రం ఏమంటోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింతగా తగ్గింది. కోవిడ్ 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది.
కరోనా వైరస్ వ్యవహారంలో ఆందోళన కల్గించే వార్తలు వెలువడుతున్నాయి. ప్రఖ్యాత సీసీఎంబీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండకపోతే మరో లాక్ డౌన్ తప్పదని హెచ్చరించింది.
కరోనా వైరస్ సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీలో భయం గొలుపుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.