AP Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో గత 3-4 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Corona New Strain: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో గజగజవణికిపోతున్న ఇండియాకు పొరుగుదేశం నుంచి అందిన వార్త మరింతగా కలకలం రేపుతోంది. గాలి ద్వారా వ్యాపించే కొత్తరకం వైరస్ గుర్తించినట్టు ఆ దేశం ప్రకటించడమే దీనికి కారణం.
Greta Thunberg: ఇండియా కరోనా మహమ్మారికి కేంద్రంగా మారింది. కోవిడ్ వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాలిలోనే కల్సిపోతున్నాయి. ఇండియాలో కరోనా పరిస్థితులపై స్పందించిన ప్రముఖ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్బర్గ్..ప్రపంచదేశాలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Oxygen plants: కరోనా వైరస్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడ్డ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. దేశంలో ఏ మూల చూసినా ఆక్సిజన్ కొరతే. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ap government Special Orders: కోవిడ్ 19 సంక్రమణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్స, వివిధ పరీక్షలకు సంబంధించి ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Delhi Lockdown: మొత్తం దేశాన్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ ఆగకపోవడంతో లాక్డౌన్ పొడిగింపు విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
India Coronavirus Update: కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిత్యం కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. వరుసగా నాలుగవ రోజు దేశంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ భయంకర రూపం దాల్చుతోంది.
Ban on Dubai flights: హైదరాబాద్: హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానంలో దుబాయ్కి వెళ్లేందుకు సిద్ధమైన భారతీయులకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్కి వెళ్లే విమానం (Dubai flights) ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన భారతీయులకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు.
Free COVID-19 vaccine in Telangana: హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కి, వైద్యశాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు.
India Coronavirus update: ఇండియాలో కరోనా భయంకర పరిస్థితులు నెలకొన్నాయని అగ్రదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇండియాను ఆదుకోవల్సిన అవసరముందని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ప్రకటించాయి. ఇండియాలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందన్నారు.
India Coronavirus update: కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు కరోనా వినాశకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
Virafin medicine: కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ కరోనా చికిత్సకు మరో ప్రత్యామ్నాయ మందు అందుబాటులో వచ్చింది. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
SBI Report on Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి ఉధృతిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. మే మూడవ వారానికి కరోనా వైరస్ ఇండియాలో పీక్స్కు చేరుకుంటుందని..తట్టుకోవడం కష్టమేనని చెప్పడం ఆందోళన కల్గిస్తోంది.
Oxygen Shortage: కరోనా మహమ్మారి మృత్యుఘోష కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక రోగులు ప్రాణాలు పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే పరిస్థితి. ఆక్సిజన్ అందక ఏకంగా 20 మంది రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి.
Corona Second Wave: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పెను రక్కసిలా వ్యాపిస్తోంది. దేశ ప్రజానీకం వైరస్ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలోనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Telangana: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..సంక్రమణ మాత్రం ఆగడం లేదు.
Maharashtra fire accident: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగిపోయింది. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఏకంగా 14 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.
IAF planes airlifted oxygen tankers: హైదరాబాద్: తెలంగాణలో ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు యుద్ధ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్స్ని ఒడిశాకు పంపించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్కు చేరుకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని (Liquid medical oxygen) రాష్ట్రానికి తీసుకురానున్నారు.
Night curfew in Andhra Pradesh: విజయవాడ: ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కూడా ఇతర రాష్ట్రాల తరహాలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24వ తేదీ, శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) ప్రకటించారు.
Mahesh Babu in isolation: టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ఐసోలేషన్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. సర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెట్లో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్కి కరోనా సోకినట్టు తేలిన వెంటనే మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్టు ఫిలింనగర్ టాక్. మహేష్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్తో పాటు, సర్కారు వారి పాట మూవీ (Sarkaru vaari paata movie) యూనిట్లోని మరో నలుగురు సభ్యులకు కూడా కరోనా నిర్దారణ అయినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.