AP 10th Class Exams:కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హైకోర్టు సూచనల్ని పరిగణలో తీసుకుని ఇప్పటికే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం..త్వరలో పదవ తరగతి పరీక్షలపై పునరాలోచించనుంది.
Corona Second Wave: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా ఉధృతంగానే ఉండగా..మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ పెరుగుదల నిలిచిందని తెలుస్తోంది.
Supreme Court: కోర్టులో జరిగే విచారణలు, న్యాయవాదుల వ్యాఖ్యలు..అసలు కోర్టులో ఏం జరుగుతోంది వంటి అంశాల్ని నిరభ్యంతరంగా మీడియా వెల్లడించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఈసీకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Sabbam Hari passed away due to COVID-19: విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు. ఏప్రిల్ 15వ తేదీన కరోనావైరస్ బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని (Vizag) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
India Corona Crisis: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఓ వైపు భారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరోవైపు పెరుగుతున్న మరణాల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 3 వేలకు పైగా మరణాలు నమోదవడం కలకలం రేపుతోంది.
Karnataka: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నాటకలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో పరిస్థితి మరీ ఘోరంగా మారుతోంది.
Home Isolation: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజువారీ కేసులు నాలుగు లక్షలు దాటుతున్నాయి. స్వల్ప లక్షణాలున్నవారు హోం ఐసోలేషన్కే పరిమితమవుతున్నారు. ఐసోలేషన్ తరువాత ఏం చేయాలనేది ఆసక్తిగా మారింది.
AP Oxygen Status: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఏపీకు ఆక్సిజన్ కేటాయింపుపై స్పష్టత వచ్చింది.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధికంగా 4 లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
PIB Fact check on Lockdown in India: న్యూఢిల్లీ : మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే 3వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్ వస్తే తమ పరిస్థితి ఏంటని వలస కార్మికులు (Migrant workers), రోజువారీ కూలీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Oxygen Shortage in Delhi: దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమం కొనసాగుతోంది. ప్రాణవాయవు కోసం దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ అందక మరో 8 మంది మృతి చెందారు.
Covid19 Vaccines: ఓ వైపు వ్యాక్సిన్ కొరతతో దేశ అల్లాడుతుంటే..మరోవైపు లక్షల డోసుల వ్యాక్సిన్ రోడ్డు పక్కన ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 8 కోట్ల విలువైన వ్యాక్సిన్ డోసులున్న ట్రక్కు 12 గంటల్నించి అలాగే ఉంది..ఇవీ వివరాలు
Covid 19 Treatment: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 108, 104 సేవల్ని వినియోగించుకుని ఇంటి వద్దకే చికిత్స అందించే ఏర్పాటు చేస్తోంది.
Work from Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రాచుర్యంలో పొందింది ఒక్కటే. అది వర్క్ ఫ్రం హోం. కార్పొరేట్, ఉద్యోగులకు ఇద్దరికీ ఈ కాన్సెప్ట్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. వర్క్ ఫ్రం హోంలో గూగుల్ సంస్థకు ఎంత లాభమొచ్చిందో తెలుసా
Pawan Kalyans Vakeel Saab Movie On OTT | ఇటీవల విడుదలైన ఈ సినిమాను కనీసం 50 రోజులు థియేటర్లలో నడిచిన తరువాత ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూతపడుతుండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
Home Isolation Guidelines: కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్లో హోం ఐసోలేషన్ కేసులే అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐసోలేషన్కు సంబంధించిన నూతన గైడ్లైన్స్ జారీ చేసింది.
Alert for Americans: కరోనా మహమ్మారి భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలో ఉన్న భయానక పరిస్థితుల నేపధ్యంలో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో ఉన్న తమ దేశీయుల్ని వచ్చేయమంటున్నాయి.
Lockdown: కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతంగా విస్తరిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు లౌక్డౌన్ ప్రకటిస్తే..మరికొన్ని రాష్ట్రాలు నైట్కర్ప్యూ, వీకెండ్ కర్ఫ్యూలు విధించాయి. దేశంలో ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Bombay High Court: ఒకే వ్యాక్సిన్..ఒకే కంపెనీ. ధర మాత్రం మూడు రకాలు. ఇదే ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలకు కారణమవుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ధరల విషయంలో బాంబే హైకోర్టులో ఇప్పుడు పిటీషన్ దాఖలైంది.
Oxygen Tankers: దేశంలో కరోనా మహమ్మారి తారాస్థాయిలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ దేశంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. ఆక్సిజన్ లేక విలవిల్లాడుతున్న దేశానికి విదేశాల్నించి ఆక్సిజన్ అందుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.