India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కావడం లేదు. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నా సరే కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడవరోజు కూడా ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Remdesivir injections: కరోనా చికిత్సలో ఇప్పుడు ప్రదానంగా విన్పిస్తున్న మందు రెమ్డెసివిర్ ఇంజక్షన్. దేశంలో కరోనా ఉధృతి నేపధ్యంలో ఏర్పడ్డ రెమ్డెసివిర్ కొరత త్వరలో దూరం కానుంది. ఏపీ కేంద్రంగా ఇంజక్షన్ తయారీ కానుంది.
Curfew in Goa, rules and regulations to know: పనాజి: గోవాలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు చెక్ పెట్టేందుకు గోవా సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదని స్పష్టంచేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. గోవాలో మే 9వ తేదీ ఆదివారం నుండి 15 రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు.
Zomato Medicine Service: జొమాటో ఇప్పుడు కరోనా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి సమయంలో సరికొత్త నిర్ణయం అమలు చేస్తోంది.
AP Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది.
Covid Village: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది మృత్యువాత పడ్డారు. కారణమేంటనేది తెలియలేదు కానీ కోవిడ్ సంక్రమణ భయంతో మొత్తం గ్రామాన్ని అధికారులు సీజ్ చేశారు.
Covid Third Wave: దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే..థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. సెకండ్ వేవ్ పరిస్థితులపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు...థర్డ్ వేవ్పై కేంద్రాన్ని ప్రశ్నించింది.
AP Covid Strain: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరిగే కొద్దీ వివిధ రకాల వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అతి భయంకరమైన ఎన్ 440 కే వైరస్ ఉందంటూ వచ్చిన వార్తలు మరింతగా భయపెట్టాయి.
NO Entry: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఇక ఏపీలో నో ఎంట్రీ అంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసు పహారా అధికమైంది.
Covid Care in Ap: దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Election Commission: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎట్టేకేలకు ఎన్నికల కమీషన్లో చలనం వచ్చింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల అనంతరం నిర్ణయాలు మార్చుకుంటోంది. దేశంలో జరగాల్సిన ఉపఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది.
India Covid Status: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరుల్లో పరిస్థితి దారుణంంగా ఉందని చెబుతోంది.
Lockdown Details: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్డౌన్కు డిమాండ్ పెరుగుతుంటే..మరోవైపు చాలా రాష్ట్రాలు అదే బాటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది..ఎక్కడ ఏ అంక్షలున్నాయనే వివరాలివీ..
Tamilnadu: దేశంలో కరోనా మారణహోమం సృష్టిస్తూనే ఉంది. ప్రాణవాయువు అందక ప్రాణాలే పోతున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తమిళనాడులో పరిస్థితి అందుకు ఉదాహరణ..
India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.
JEE Mains Exams: కరోనా మహమ్మారి వరుసగా రెండవ విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. కోవిడ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
AP Curfew: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో జూ పార్క్లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రేపటి నుంచి అమలు కానున్న కర్ఫ్యూకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Bihar Lockdown: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. సెకండ్ వేవ్ అతి భయంకరంగా మారి..ప్రాణాలు హరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ..ఆందోళన కల్గిస్తుండటంతో ఒక్కొక్క రాష్ట్రం లాక్డౌన్ బాట పడుతున్నాయి.
India Corona Update: కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Aid to India: కరోనా మహమ్మారి ఉధృతికి వణికిపోతున్న ఇండియాకు పలు దేశాలు చేయూత అందిస్తున్నాయి. అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాల్ని పంపిస్తున్నాయి. ఈయూ, యూకే, సౌదీ దేశాల్నించి సహాయం అందుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.