దివాలా అంచున ఉన్న బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. బైజూస్ కంటెంట్ను మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించాయని.. ప్రభుత్వం 1400 కోట్లు వృథా చేస్తోందన్నారు.
CM Jagan Mohan Reddy Birthday Special: సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి యేటా అందజేస్తామని ప్రకటించారు.
Sajjala Ramakrishna Reddy On Ap Bifurcation: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ విధానం అని సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Cm Jagan Inaugurates Boating Jetty: కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు బోటు సరదాగా విహరించారు.
CM Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పులివెందులకు చేరుకోనున్నారు.
CM Jagan : పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదరికం పోవాలన్నా చదువే మార్గమని అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను అన్నమయ్య జిల్లాలో విడుదల చేశారు.
Pawan Kalyan Latest Comments: గత ఎన్నికల్లో కోడి కత్తులతో గీయించుకుని డ్రామాలు ఆడారని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటం బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే ఆయనకు ప్రజలు గుర్తొస్తారని..విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సూళ్లూరుపేట వైసీపీలో ముసలం మొదలైందా..? ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీరుపై నేతలు గుర్రుగా ఉన్నారా..? ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఆయన గెలవబోతున్నారా..? ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు..? సంజీవయ్య వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించనుంది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
Janasena Digital Campaign: జనసేన పార్టీ మరో డిజిటల్ క్యాంపెయిన్కు రెడీ అవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో పెద్ద స్కాం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
Ysrcp Mlas Resign to Party Posts: ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు గుడ్ బై చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతోంది..? ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు..?
Pawan kalyan Supports To Ippatam Village: ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలను ఖండించారు. కూల్చివేతల ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని జోస్యం చెప్పారు.
SHARMILA COMMENTS: కడప ఎంపీ టికెట్ కోసమే తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.