ఏపీలో ఎమ్మెల్యేలకు వరుసగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారంను ప్రజలు అడ్డుకున్నారు. తమకు ఏమీ అవసరం లేదని తిప్పి పంపించారు. వివరాలు ఇలా..
Ambati Rayudu Clarity On Political Entry: అంబటి రాయుడు పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకుముందే గ్రౌండ్ లెవల్లో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు.
Chandrababu Naidu on Jagananna Amma Vodi Scheme: అమ్మ ఒడి పథకం కింద సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే రూ.2 వేలు కోత విధిడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సవాలక్ష కారణాలతో కోతల రాయుడు కోర్రీలు పెడుతున్నాడని కౌంటర్ ఇచ్చారు.
CM Jagan-MLA Anil Kumar Yadav Meet: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులను రెడీ చేసుకుంటుడగా.. విపక్షాలు యాత్రలతో బిజీగా ఉన్నాయి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనని ఏపీ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.
CM Jagan to Deposite YSR Law Nestham Funds: ఆంధ్రప్రదేశ్లో యువ న్యాయవాదుల ఖాతాలో నేడు రూ.25 వేలు జమకానుంది. ఐదు నెలల స్టైఫండ్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు.
CM Jagan to Deposite YSR Law Nestham Funds Today : ఆంధ్రప్రదేశ్లో యువ న్యాయవాదుల ఖాతాలో నేడు రూ.25 వేలు జమకానుంది. ఐదు నెలల స్టైఫండ్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది..? ఎవరు అనర్హులు..? వివరాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఛార్జీలు పెంచడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Ambati Rayudu Political Entry: క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. పొలికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అంబటికి వైసీపీ నుంచి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
CM Jagan Tour in Palnadu: సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్స్ను అందజేయనున్నారు. స్కూళ్లు ప్రారంభం రోజే విద్యార్థులకు బహుమతిగా సీఎం జగన్ ఈ కిట్స్ను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్లో ఏమున్నాయంటే..?
AP Schools Summer Holidays: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. అయితే ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ ఎండల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం ఉ.7.30 నుంచి మ.11.30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
CM Jagan Review On Education Department: అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సెప్టెంబర్ నెల చివరి వరకు 45 వేల స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని అధికారులు వివరించారు. డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
CM Jagan Inspects Polavaram Project Works: పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
CM Jagan Inspects Polavaram Project Works: డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ వాసులను వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. రెండు రైళ్లలో మొత్తం 695 మంది రాష్ట్రానికి చెందిన వారు ప్రయాణించగా.. వీరిలో 553 మంది సురక్షితంగా ఉన్నారు. 92 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
Taneti Vanitha : జన సేనకు ఓ మేనిఫేస్టో లేదని, ఓ ఎజెండా లేదని విమర్శించారు ఏపీ మంత్రి తానేటి వనిత. అసలు ఎన్నికల గుర్తే లేని వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేసింది.
MP Raghu Rama : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు కీలక వ్యక్తుల విషయాలు చెప్పేందుకు శరత్ చంద్ర అప్రూవర్గా మారారనిపిస్తోందని అన్నాడు. బీజేపీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ను జగన్ మోసం చేశాడని అన్నారు.
CM Jagan Mohan Reddy Distributes Tractors: గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించారు సీఎం జగన్. రైతులు వైఎస్సార్ యంత్ర సేవ యాప్ ద్వారా 15 రోజులు ముందుగా బుక్ చేసుకోవాలని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. పత్తికొండలో రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఏపీలో జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి. అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్.. సంక్షోభంలో సంక్షేమం అంటూ విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.