Anantapuram to Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనరాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరగనుంది. రాయలసీమ నుంచి అమరావతిని కలుపుతూ నాలుగు లైన్ల రహదారికి ఆమోదం లభించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
AP CID Issues Notice To Chandrababu Naidu: సీఆర్డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏపీ కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్లో చేర్చడంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి.
Ap Three capitals: ఆ నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణాలనే వాదన వస్తోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే భారీ విజయాన్ని దక్కించుకోడానికి ప్రభావితం చేసిన అంశాలపై విశ్లేషణ కొనసాగుతోందిప్పుడు. అందుకే వైఎస్ జగన్ తీసుకున్న ఆ నిర్ణయానికి ప్రజామోదం లభించింది.
Kodali nani: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆడిపోసుకోవాలన్నా..ఘాటు విమర్శలు చేయాలన్నా మంత్రి కొడాలి నాని తరువాతే ఎవరైనా. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కొడాలి నాని.
YS Jagan Launches AP Fact Check Website | మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ను ప్రారంభించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పనుంది.
YS Jagan Mohan Reddy | విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్19, లాక్డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
liquor price in ap today | ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ నిత్యం ఎంతో మంది పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మద్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడంతో పాటు భారీ సంఖ్యలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు తెలంగాణ, కర్ణాటక వైపు చూస్తున్న విషయం తెలిసిందే.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ( AP minister Shankar Narayana) పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ( Janasena party) జనం కోసం చేసింది ఏమీ లేదని... అది ఒక పనికిమాలిన సేన అని మండిపడ్డారు.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు. ఐతే ఆయన రోడ్డు మార్గం ద్వారానే అమరావతికి వెళ్లారు.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్న
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.