R5 Zone Case: సుప్రీంకోర్టులో అమరావతి రైతులకు ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సమర్ధించిన  ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు ఈ కేసును బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం పేర్కొంది. 
 

  • Zee Media Bureau
  • May 16, 2023, 09:09 AM IST

Video ThumbnailPlay icon

Trending News