Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినేషన్ విశాఖపట్నంలో అమెజాన్ సహా మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయి.
Visakhapatnam: విశాఖలో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద హడావిడి చేసింది. దుర్భాషలాడుతూ త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నింది. తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి లేపించేస్తానని, రోడ్డుమీద తిరగకుండా చేస్తానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
Pawan Kalyan's Varahi Vehicle Color: పవన్ కల్యాణ్ ఏం చేసినా నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే చేస్తారని గుర్తుచేస్తూ... ప్రజాధనంతో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించే వారికి నిబంధనల గురించి ఏం తెలుస్తుందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Richest Cities: కోవిడ్ సంక్షోభ సమయంలో మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తలకిందులైంది. అన్నింటా ఇప్పుడిప్పుడే ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం ఇండియా ఆర్ధిక ప్రగతి ప్రపంచంతో పోలిస్తే శరవేగంగా వృద్ధి చెందుతోంది.
YS Jagan Mohan Reddy Meeting: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీస్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Pawan Kalyan at Rushikonda Beach: రుషికొండ బీచ్ సమీపంలో గతంలో రామానాయుడు స్టూడియోకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా రామా నాయుడు స్టూడియో సమీపంలోని సముద్రతీర ప్రాంతాన్ని సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
PM Modi In Vizag Tour: INS డేగ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కాగా.. బీజేపీ నేతలు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ డేగ నుంచి మారుతి జంక్షన్, నేవల్ డాక్యార్డ్ మీదుగా ఐఎన్ఎల్ చోళకు చేరుకున్నారు. భద్రతా కారణాలరీత్యా రోడ్ షోలో పాల్గొనేందుకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Prime Minister Modi : ఈనెల 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
TDP PROTEST: విశాఖలో నేటి నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరు బాట కార్యక్రమం నిర్వహిస్తోంది. నేటి నుంచి 5 రోజుల పాటు టీడీపీ పోరు బాట నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ చేపట్టే పోరుబాట కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఐనా నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నాయకుల ఇళ్లు, ఆఫీసుల వద్ద పోలీసులను మోహరించారు.
Vizag Attack: Tension in Visakhapatnam after JanaSena Activists Attack. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు ఒకేసారి రావడంతో.. శనివారం నుంచి విశాఖపట్నంలో హై టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Pawan Kalyan: విశాఖ ఎయిర్పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు.
GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఏపీకి అలాంటిదేమి రావడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
Nara Lokesh Slams Ys Jagan Mohan reddy: విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి జగన్రెడ్డి విషాదపట్నంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని దుయ్యబట్టారు.
KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల టూర్కు శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.