Global investors summit 2023: విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను మించి సదస్సు సక్సెస్ అయింది. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరగడంతో..సమ్మిట్ సక్సెస్ చేసిన అందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
CM Jagan Speech at Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
GIS Updates 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే సీఎం ఇలా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
GIS 2023 Menu: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల్నించి వచ్చే అతిరధ మహారధుల కోసం నోరూరించే వంటకాలు సిద్ధమౌతున్నాయి. సమ్మిట్ అతిధులకు ఏపీ రుచిని చూపించనున్నారు.
GIS 2023: ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు అంతా సిద్ధమైంది. దేశ కార్పొరేట్ దిగ్గజాలు, 45 దేశాల ప్రతినిధులతో విశాఖపట్నం కళకళలాడనుంది. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే 18 వేల రిజిస్ట్రేషన్స్ దాటాయి. రెండ్రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశేషాలు ఇవీ..
Global Investment Summit: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్న సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Visakhapatnam Ganja Batch Attack on Woman: విశాఖలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గంజాయి మత్తులో ఓ మహిళ పట్ల భర్త, సోదరుడి ఎదుటే అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు కూడా చించేసి హంగామా చేశారు.
AP Capital City Issue News: చంద్రబాబు నాయుడు మీటింగ్లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు.
AP New Capital: ఏపీకు మూడు రాజధానులనేది అవాస్తవమా.. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుందా..రాజధాని విశాఖ మాత్రమేనా. ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది.
Ys jagan comments: ఏపీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Visakhapatnam Wedding Hall: విశాఖపట్నంలోని ఓ కల్యాణ మండపంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుక జరుగుతుండగా.. కల్యాణ మండపంలోని ఓ ఫ్లోర్లో టైల్స్ వాటంతటే అవే పగిలిపోయాయి. దీంతో వధూవరులతోపాటు అందరూ బయటకు పరుగులు తీశారు.
Girl Trying To Kill Her Father in Vizag: ప్రియుడి మోజులో పడి చివరకు కన్నతండ్రినే హత్య చేసేందుకు యత్నించింది ఓ బాలిక. ఇంట్లో నగదు, నగలు తీసుకువెళ్లి ప్రియుడికి ఇవ్వడమే కాకుండా.. తండ్రిని కత్తితో పొడిచింది. విశాఖ నగరంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..
Vandebharat Express: సంక్రాంతి రాకముందే తెలుగు ప్రజలకు పండుగ గిప్ట్ ఇచ్చేసింది కేంద్రప్రభుత్వం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 15 నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది.
Waltair Veerayya Updates: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతి హాసన్ ఈవెంట్కు ఎందుకు రాలేదనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.