Ys Jagan: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం కేంద్రంగా పాలన త్వరలో ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ బదిలీకి సన్నాహాలు పూర్తవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రన్వే 27లో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది. ముగ్గురు గాయపడగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Pendurthi Woman Volunteer: విశాఖ జిల్లాలో సచివాలయ సిబ్బంది వేధింపులు వెలుగులోకి వచ్చాయి. చాటింగ్ చేయాలంటూ వేధిస్తున్నారని మహిళా వాలంటీర్ ఓ వీడియోను విడుదల చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
AP Capital: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమౌతున్నారు. అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు మార్చునున్నారు. విశాఖ పోలీస్ కమీషనరేట్ హోదా పెంపు వెనుక భారీ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.
Payakaraopeta Politics: పాయకరావుపేట రాజకీయాల్లో టీడీపి తరపున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కానీ, మొదటి నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం రాజీపడటం లేదు. ప్రజల్లోనూ టీడీపీకి సానుకూల వాతావరణం కనిపంచడం లేదు.
Pawan Kalyan comments on YS Jagan: అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
Pawan Kalyan Visits Rushikonda: సీఎం జగన్కు ఎన్ని ఇళ్లు కావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు నిర్మిస్తాడా అని ముఖ్యమంత్రి జగన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Links Jagan With Telangana: ఏపీ సీఎం జగన్ పేరును తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదని పవన్ మండిపడ్డారు.
Ap Executive Capital: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖపట్నంకు మార్గం సుగమమౌతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Ys jagan to Vizag: ఏపీ భవిష్యత్ నగరం విశాఖపట్టణమే. ఏపీ ప్రభుత్వం విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యత ఆ ఖ్యాతిని మరింతగా పెంచుతోంది. ఎప్పుడెప్పుడా అని ముఖ్యమంత్రి జగన్ ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
AP Capital Issue: విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దసరా నాటికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Niti Aayog Team meets AP CM YS Jagan: నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్లతో కూడిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు.
Volunteer Kills Old Woman: విశాఖలో బంగారం కోసం వాలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇచ్చిన మహిళనే హత్య చేసి బంగారు నగలతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది.
Inorbit Mall: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నంలో ఒకదాని తరువాత మరొకటిగా ప్రాజెక్టులు వస్తున్నాయి. విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఫలితాలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
YSRCP vs Janasena Flexi War in Visakhapatnam: 'ముఖ్యమంత్రి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణతో దేశంలో ఏపీ ప్రభుత్వం గౌరవం మంటగల్సిపోవటం, మరొక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ప్రజాదరణతో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం, ఫ్రస్ట్రేషన్ జగన్ రెడ్డిలో పెరిగిపోయింది అని జనసేన పార్టీ మండిపడింది.
Visakhapatnam Inter Student: విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఓ విద్యార్థిని వైసీపీ నేత చితక్కొట్టాడు. బాలుడు తన కారులో కూర్చొని ఉండడంతో దొంగతనం కోసం వచ్చాడని ఆగ్రహంతో దుస్తులు విప్పించి నగ్నంగా నిల్చొబెట్టాడు. బాలుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.