Vandebharat Express: తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 15నే ప్రారంభం..

Vandebharat Express: సంక్రాంతి రాకముందే తెలుగు ప్రజలకు పండుగ గిప్ట్ ఇచ్చేసింది కేంద్రప్రభుత్వం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల 15 నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది. 

  • Zee Media Bureau
  • Jan 12, 2023, 03:40 PM IST

Vandebharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందజేయనుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ మారింది. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మోదీ ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. కానీ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. దీనికి తోడు పండుగ సమయంలో తెలుగు ప్రజలకు కానుక ఇచ్చేందుకు నాలుగు రోజుల ముందే ఈ రైలును ప్రారంభించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News