India vs England Shikhar Dhawan | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Virat Kohli about India vs England 1st ODI win: ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్ని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్పై విజయాన్ని మధురమైన విజయంగా అభివర్ణించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ విజయానికి బాటలు వేసిన ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తాడు.
India vs England 1st ODI Highlights: పుణె: పూణె వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు 318 పరుగుల భారీ లక్ష్యా న్ని విధించింది. లక్ష్య ఛేదనలో తొలుత రెచ్చిపోయినట్టే కనిపించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆ తర్వాత చేతులెత్తేశారు.
India vs England 1st ODI: నేడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేకు వేదికగా మారింది.
Ind vs Eng 5th T20 Highlights | ఇటీవల టెస్టు సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా టీ20ల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. నిర్ణయాత్మక చివరి టీ20లో విజయం సాధించింది.
Team India Captain Virat Kohli Supports KL Rahul After Duck Outs: వరుస మ్యాచ్లలో డకౌట్ అయిన అయిదవ భారత క్రికెటర్గా నిలిచాడు రాహుల్. మరోవైపు ఓవరాల్గా చూసుకుంటే 0, 1, 0, 0 మ్యాచ్ స్కోర్లతో రాహుల్ ఫామ్ కోల్పోతున్నాడు.
Virat Kohli DucK Out: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ డకౌట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
India vs England 1st T20 Updates | సిరీస్లో రాణించిన ఆటగాళ్లను టీ20 ప్రపంచ కప్నకు ఎంపిక చేయనున్నారు. మార్చి 12న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
Rohit Sharma Becomes 2nd Indian To get this Record: టెస్టు సిరీస్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
Virat Kohli Equals MS Dhonis Test Record | అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంతో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ సంయుక్తంగా ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు.
Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
India vs England 3rd Test Highlights: స్వదేశంలో అత్యుత్తమ భారత కెప్టెన్గా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నిలిచాడు. ధోనీ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్లలో 21 విజయాలు సాధించగా, భారత గడ్డపై విరాట్ కోమ్లీ టీమిండియాకు 22 విజయాలు అందించాడు.
India vs England 3rd Test Live Score Updates: నరేంద్ర మోదీలో ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అత్యల్ప స్కోర్ల పరంపంర కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో అశ్విన్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
India vs England 3rd Test Live Score Updates: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కచ్చితంగా ఈ టెస్టు మ్యాచ్ను నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకుని, 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది.
Ind vs Eng 2nd Test: చెన్నై చెపాక్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ ప్రారంభమైంది. పరువు కాపాడుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియా...పట్టు నిలుపుకునేందుకు ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి.
India vs England 2nd test live score, Day 1: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టేన్ Virat Kohli టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్తో మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
Monty Panesar On Virat Kohli Captaincy: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా దారుణ పరాభవాన్ని చూసిందని, మరో టెస్టులో ఇదే ఫలితం వస్తే ఏమవుతుందో మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు.
Virat Kohli: రైతు చట్టాలు..రైతు ఆందోళన..స్వదేశీ సెలెబ్రిటీలు..విదేశీ సెలెబ్రిటీలు. దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. రైతు చట్టాల విషయంలో ఇప్పుడు కొత్తగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి చేరాడు.
IPL 2021 CSK Captain MS Dhoni: అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా సీఎస్కే కెప్టెన్ ధోనీ అవతరించాడు. ఈ ఏడాది సైతం రూ.15 కోట్లు అందుకోనున్నాడు.
భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల తల్లిదండ్రులయ్యారు. తమ జీవితంలో ఉన్న ఒక్క లోటును తీర్చుకున్న విరుష్కలు చాలా సంతోషంగా ఉన్నారు. తమ ప్రేమను ముద్దుల కూతురు ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.