Munugode ByElection : తెలంగాణలో రాజకీయ వేడి పుట్టించిన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈక్రమంలో ప్రధాన పార్టీలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటున్నారు.
Munugode ByElection : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల్లో ప్రచారాన్ని పెంచాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు ఉపఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. ఏ ఉపఎన్నికలోనూ లేనంతగా డబ్బులు ప్రవాహమైన పారుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల ఖర్చు చూస్తే..దిమ్మ తిరిగిపోతుంది.
Munugodu Bypoll: మునుగోడులో ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీపై ఈసీ ఇచ్చిన నోటీసులకు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. సుశీ ఇన్ఫ్రా తనకు సంబంధం లేదని..తన కుమారుడి కంపెనీ అని చెప్పుకొచ్చారు.
Kishan Reddy: చండూరు సభలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గ్రామఫోన్ రికార్డు వేసినట్టు మళ్లీ చెప్పిందే చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode Elections: మునుగోడు ఉప ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో మూడు పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 5 కోట్లకుపైగా మొత్తాన్ని సొంత కంపెనీ ఖాతా నుంచి నిధులు మళ్లించారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసి స్పందించింది.
Bandi Sanjay Allegations on KTR, KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ బీజేపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు సైతం చేశారు.
TRS complaint Against BJP: మునుగోడ ఉప ఎన్నిక సమరంలో నువ్వా, నేనా అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ, బీజేపిలు ఎన్నికల ప్రచారంలో బాహాబాహీకి దిగుతున్నాయి. ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వివిధ పార్టీల నేతలు సైతం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ నేతలు జిల్లా ఎన్నికల అధికారిని కలిశారు.
A hearing in the High Court in the case of bargaining by MLAs : ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో పోలీసులు వేసిన పిటిషన్ను హైకోర్టు మరోమారు విచారించనుంది, ఆ వివరాల్లోకి వెళ్తే
MLA bargaining case : ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల రిమాండ్ నివేదికలో అందరూ ఆశ్చర్యపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డ్స్ వాడినట్టు కోర్టుకు తెలిపారు.
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.
Kishan Reddy: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతూ హీట్ పుట్టిస్తోంది. ఈ విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆడియో టేపులన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచి రాష్ట్రంలో రాజకీయ అనిశ్ఛిత పరిస్థితులను సృష్టించేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అవే అంశాలను రిమాండ్ నివేదికలో కీలకంగా ప్రస్తావించారు.
TRS MLA Rega Kantha Rao tweet gies viral on TRS MLAs poaching case. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగ కాంతారావు సంచలన పోస్ట్ పెట్టారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ నేపథ్యలోనే బండి సంజయ్ యాదాద్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది.
MLAs purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైనట్టు కనిపిస్తోంది. స్వామిజీ ఫోన్లలో అత్యంత కీలకమైన సమాచారం దొరికినట్టు కనిపిస్తోంది. బీజేపీ నెంబర్ టూ వ్యక్తికి సంబంధించిన విషయాలున్నట్టు తెలుస్తోంది.
Pilot Rohith Reddy Audio Leak: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆడియో లీక్ కావడం ప్రకంపనలు రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.