Lok Sabhas Polls 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు. వివిధ భౌగోళిక, స్థానిక పరిస్థితుల అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తొలి లోక్ సభకు జరిగిన ఎన్నికలు 68 విడతల్లో జరిగిన విషయం తెలుసా.. ?
మొదట్లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు మాత్రం విపరీతంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరి కోసం గాను.. మెట్రో సిబ్బంది ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు..
Asaduddin Owisi : హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్తో గ్యాప్ వచ్చిందా?బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం షాక్ ఇవ్వబోతోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆదిలాబాద్ సభలో కేసీఆర్ను ఓవైసీ టార్గెట్ చేశాడు.
Revanth Reddy : టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశారు. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియమాకాలు చేపడతామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు.
Priyanka Gandhi : తెలంగాణ అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.
Gutta Sukhender Reddy : కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులే ర్యాలీ చేసి నానా హంగామా చేస్తున్నారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలు కాంగ్రెస్కు కనబడటం లేదా? అని నిలదీశాడు.
BRS Party : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. వివిధ కార్యక్రమాలతో గులాబీ నేతలు జోరుగా జనాల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహించారు.
YS Sharmila : పోలీసులపై చేయి చేసుకోవడంతో వైయస్ షర్మిల మీద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
CM KCR : సీఎం కేసీఆర్ మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే రెండు సార్లు ఆ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఔరంగాబాద్లో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
CP Ranganath : టెన్త్ పేపర్ లీకేజ్ ఇష్యూ, బండి సంజయ్ అరెస్ట్ తరువాత వరంగల్ సీపీ రంగనాథ్ మీద ప్రత్యేక నివేదిక తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. కేంద్రం అతని మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Bandi sanjay : టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో అరెస్ట్ అయిన బండి సంజయ్కు బెయిల్ దొరికింది. అనంతరం బయటకు వచ్చిన బండి సంజయ్ తన అత్త ద్వాదశదినకర్మలో పాల్గొన్నాడు.
Singareni Privatization : కరీంనగర్ జైల్ నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడాడు. కేంద్రం ఆ పని చేయలేదని, చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని అన్నాడు.
MLA Redya Nayak : నేనెప్పుడు చస్తానా? అని ఎదురు చూసేవాళ్లున్నారంటూ, తనను ఓడించేందుకు చాలా మంది పని చేస్తున్నారంటూ, ఇంట్లోనే దొంగలున్నారంటూ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Minister Puvvada : గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.