Mallareddy IT Raids : మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాలేజీల్లో తీసుకున్న డొనేషన్ల మీద ఐటీ అధికారులు కన్నేసిన సంగతి తెలిసిందే.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి జరుగుతున్న ఐటీ సోదాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు ఇప్పటికే నిర్దారణకు వచ్చారు.
Telangana Assembly Session : తెలంగాణలో డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఆదేశించారు.
IT Raids : రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మాల్లారెడ్డి ఇంట్లో గత రెండ్రోజులుగా ఐటీ తనీఖిలు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకు ఓ లీడర్ గానీ..ఓ ఐడియాలజీ గానీ లేనందునే పెద్ద నేతల్ని ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు.
Raghunandan Rao Latter To CM KCR: దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను తాను అని.. కానీ ఇంఛార్జి మంత్రి అన్ని తానై నిధులు కేటాయిస్తున్నారని రఘునందన్ రావు లేఖ అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు.
MLC Kavitha Fires on BJP: తెలంగాణలో ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. భయపడిది లేదని స్పష్టం చేశారు.
Malla Redddy Son Hospitalized: మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సురారంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. తన కొడుకును కొట్టారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
IT Raids on Minister Malla Reddy House: మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రేపు బుధవారం సైతం ఐటి సోదాలు కొనసాగనున్నాయని తెలుస్తోంది.
TRS leaders at Telangana Bhavan : తెలంగాణ భవన్లో గ్రేటర్ హైద్రాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకులంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ భేటికి హాజరయ్యాడు.
SIT Investigation : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ సన్నిహితులు శ్రీనివాస్ను సిట్ సుధీర్ఘంగా విచారించింది. స్వామిజీలకు టికెట్లు వేసి ఎందుకు పిలిపించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Minister Mallareddy : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాద యాత్ర చేస్తోన్న మంత్రి మల్లారెడ్డికి నిరసన తెగ తగిలింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పాదయాత్రను అడ్డుకుని గందరగోళం సృష్టించారు
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని అధికారులు నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. ఇటీవల తుమ్మల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Dharmapuri Arvind House Vandalised: ఎంపి ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కుల అహంకారంతోనే కేసీఆర్ కుటుంబం ఈ దాడి చేయించిందని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.