TRS MLAs Trap Case: సుప్రీం కోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు నిందితులు

TRS MLAs Trap Case: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారన్న కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 08:03 AM IST

TRS MLAs Trap Case: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతా రావు, బీరం హర్షవర్థన్ రెడ్డిలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయడానికి యత్నించారనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News