undavalli Meet to kcr: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్..పలువురి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా వరుస సమావేశాలు జరుగుతున్నాయి.
Prashant Kishor Meet to Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఇప్పటికే ఆలిండియా పర్యటను పూర్తి చేసి ఆయన.. జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
Kishan Reddy on CM Kcr: దేశంలో మరో రాజకీయ పార్టీ రాబోతుందన్న ప్రచారం జోరందుకుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పార్టీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
KTR ON BJP: కేంద్ర ప్రభుత్వంపై దాడి కొనసాగుతున్నారు టీఆర్ఎస్ నేతలు. కొంత కాలంగా మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న గులాబీ పార్టీ నేతలు.. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రతి అంశంలోనూ కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నారు
KCR BRS PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశంలో మరో కొత్త పార్టీకి స్కోప్ ఉందా..తెలంగాణ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో కేసీఆర్ రాణించగలరా అన్న చర్చ సాగుతోంది.జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయం వెనుక ఆయనకున్న ధైర్యం ఏంటన్న చర్చ వస్తోంది.
TPCC Chief Revanth Reddy: వికారాబాద్ జిల్లా పరిగిలో టీపీసీసీ డిజిటల్ మెంబర్ షిప్ గుర్తింపు కార్డుల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ డిజిటల్ గుర్తింపు కార్డులను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయ వేడిని రాజేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనితీరుపై తన దాడి కొనసాగిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మరోసారి లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖలో రైతులకు సంబంధించిన పలు అంశాలను ప్రశ్నిస్తూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Telangana BJP Leaders Meets PM Modi: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కి చెందిన బీజేపి కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ఇతర బీజేపి నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
Bjp Leaders Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటడమే టార్గెట్గా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు వరుసగా సమావేశమవుతున్నారు.
Shankaramma Comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. ఐతే తాజాగా కేఏ పాల్పై టీఆర్ఎస్ నేత, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హాట్ కామెంట్స్ చేశారు.
Hyderabad gang rape case: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగంవంతమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Mla Raja Singh Comments: హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిందితులను ప్రభుత్వ పెద్దలు తప్పిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
Minister KTR alleged that the Center was discriminating by not giving funds to Telangana. In these eight years, Telangana has paid Rs 3 lakh 68 thousand 797 crore to the Center in the form of taxes.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.