Revanth Reddy to Siddipet Police: సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన 130 మంది విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న ఎన్ఎస్యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్ను దారి మధ్యలోనే సిద్ధిపేట వద్ద అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Prashant Kishore Survey in Telangana : తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీదళం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అందుకు తగ్గట్లే ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్తో పని చేయించుకుంటోంది టీఆర్ఎస్.
Target Modi:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది.తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ పెద్దలకు అదే స్థాయిలో కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇకపై టీచర్లు ఏటా తమ ఆస్తుల వివరాలను చెప్పాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది వివాదస్పదమవుతోంది. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
Etela Meet to Amith shah: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులను అగ్ర నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్టేషన్లో నిన్న అలజడి చోటుచేసుకుంది. ఈకేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Bandi Sanjay on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
The TRS focused on the differences between the leaders in the districts. In some cases, MLAs have been seen as being who they say they are, not including other strong leaders in the constituency or those from other partie
Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్గా విమర్శలు సంధించారు.
The TRS focused on the differences between the leaders in the districts. In some cases, MLAs have been seen as being who they say they are, not including other strong leaders in the constituency or those from other parties
undavalli on CM Kcr: తెలుగు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో భారత రాష్ట్రీయ సమితి పార్టీని అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.