Ponguleti Srinivas Reddy Letters: ఖమ్మం జిల్లాలో లేఖలు కలకలం రేపాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన లేఖలు ఉద్రిక్తతకు దారి తీసింది. పొంగులేటి తమకు అన్యాయం చేశారని కొందరు రాసిన లేఖలు బయటకు వచ్చాయి.
Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.
Lok Sabha 2024 Polls: తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ సీటులపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు నుంచి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు..
TS Congress: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఎంపీ ఎలక్షన్స్లో దూకుడు మీదుంది. అందులో ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Child Boy Died With Sewing Machine: మహా శివరాత్రి రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ కుట్టు మిషన్ వద్దకు వెళ్లిన చిన్నారి పొరపాటున విద్యుత్ తీగలను నోట్లో పెట్టుకుని విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ కుటుంబం...
Hyderabad: కాంగ్రెస్ డిప్యూటి మినిస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే ఖమ్మం కు బయల్దేరినట్లు సమాచారం.
ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ నవంబర్ 1 వ తేదీన ఇల్లందులో జరగనున్న సీఎం కేసీఆర్ సభ జరగనుంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కొనసాగుతున్న కొన్ని పరిస్థితుల వలన అక్కడ సభ సక్సెస్ కాకపోవచ్చు అని స్థానికులు అనుకుంటున్నారు. ఆ వివరాలు..
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Villagers Protests Against Maoists: నక్సలిజం వద్దు .. తమకు అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రావద్దంటూ మారుమూల గ్రామాల ఆదివాసీలు రోడ్డెక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
khammam district: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టారం ఓసి లో షిఫ్ట్ సింగరేణి కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కార్మికుల బస్సును డంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
Heavy rains: భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. మున్నేరు వాగులో చిక్కుక్కున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Revanth Reddy Khammam Meeting Speech highlights: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ఖమ్మంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లపై రాశారు. పూర్తి వివరాలు ఇలా..
ZP Chairman Koram Kanakaiah Resigns: ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్కు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.