Amit Shah about Khammam BJP Activist Sai Ganesh. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సూసైడ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. స్వయంగా సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం.
Student appeals to KCR: తెలంగాణ సీఎం కేసీఆర్కు ఓ బాలుడు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అక్కా, బావలు వేధిస్తున్నారని.. తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆ బాలుడు కోరాడు.
Palvancha Ramakrishna family suicide case, Vanama raghava arrested: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ అరెస్ట్. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో.. మూడు రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
Father commits suicide after son's death: కొడుకు లేని జీవితం ఇక వద్దనుకున్నాడో... అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడో కానీ ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతదేహాన్ని ఖననం చేసిన మరుసటిరోజే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
MLC elections: రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో.. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. చదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు చెప్పారు.
Woman booked for forcing her daughter into Prostitution: కన్న కూతురిని వ్యభిచారం రొంపిలోకి దింపేందుకు యత్నిస్తున్న ఓ మహిళపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓవైపు కూతురితో బలవంతంగా భిక్షాటన చేయిస్తూనే... మరోవైపు ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా ఆ మహిళ ఒత్తిడి తెస్తోంది.
RTC bus catches fire: ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. బస్సులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఖమ్మంలో ఊహించని ప్రమాదం జరిగింది. నగరంలోని బట్టల దుకాణంలోకి ఓ బైక్ సడన్ గా దూసుకెళ్లింది. దీంతో అందులో షాపింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలు భయాందోళనకు గురయ్యారు.
Telangana Municipal Elections 2021 Live Updates: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలోని వైరాలో శనివారం బీజేపీ నేత నెలవెళ్లి రామారావు (BJP Leader Nelavelli Ramarao ) పై కత్తితో దాడి జరిగింది.
తెలంగాణ ( Telangana ) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.