ఏపీలో ఒకటో తారీఖునే గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పింఛన్ (Pensions In AP) అందజేస్తున్నారు. అయితే ఈసారి ఆ విధానానికి స్వస్త పలికారు.
భారత్లో 21 రోజులపాటు లాక్ డౌన్ (India Lockdown for 21 days) విధిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ నగదు ఎలా అని కంగారు చెందాల్సిన పనిలేదంటూ ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోకుండానే పూర్తి నగదు ప్రయాణికులకు అందిస్తామని ప్రకటించింది.
ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడి దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే.
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి చైనా దేశాన్ని వదిలిపెట్టినా.. ఇటలీలో మాత్రం మరణాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఆ దేశ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మామూలు వ్యక్తుల వరకు ఓకేకానీ గర్భంతో ఉన్న మహిళలు పరిస్థితిని మాటల్లో చెప్పలేం. తమకు ఏమైనా సరే కానీ కడుపులోని బిడ్డకు చిన్న హాని కూడా జరగవద్దని తాపత్రయపడుతుంటారు.
ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల ప్రజలు మృత్యువాతపడ్డారు. అధికారికంగా మాత్రం మంగళవారం నాటికి 7,866 మంది కరోనా సోకి చనిపోయారని ప్రకటించారు.
టాలీవుడ్ బిగ్ స్టార్స్(RRR) యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అడుగు ముందుకేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
పండ్లు(Fruits) తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ... ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు (Nutrition food) లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్ (Coronavirus) ఎటాక్ చేస్తోన్న సమయం కనుక ఏయే పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సర్కార్ (Telangana govt) సైతం అప్రమత్తమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) నేడు అసెంబ్లీలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశంలో 65 మందికి కరోనా వచ్చిందని.. అందులో 17 విదేశీయులు ఉన్నారని తెలిపారు.
కరోనావైరస్ (coronavirus) బారినపడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1,30,000 దాటింది. అందులో కేవలం చైనాలోనే (Coronavirus in China) లక్ష మందికిపైగా జనం కరోనాతో బాధపడుతున్నారు. చైనా మొత్తం జనాభా 140 కోట్లు ఉంటే అక్కడి కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు (NRIs), విదేశీ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. విదేశాల నుంచి వచ్చే వారితో కరోనావైరస్ (Coronavirus) వ్యాపించిన ఘటనల నేపథ్యంలో టీటీడీ ఈ విజ్ఞప్తిచేసింది.
కరోనావైరస్ ఇటలీని ( Coronavirus in Italy ) ఎంత వణికిస్తుందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత కరోనావైరస్ గురించి భయపడుతున్న ప్రపంచదేశాల్లో ఇటలీ సైతం ముందుంది. అటువంటి ఇటలీలోని మిలాన్ నుంచి AI138 అనే ఎయిర్ ఇండియా విమానం (Flight from Milan) కోవిడ్-19 ( COVID-19) స్క్రీనింగ్ లేకుండానే భారత్కి రావడం కలకలం సృష్టించింది.
కరోనావైరస్ అనుమానితుల సంఖ్య (Coronavirus cases in Hyderabad) పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కార్ (Telangana govt) పలు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు 108 ఆపరేషన్స్ ఇంచార్జి బ్రహ్మానంద రావు మీడియాకు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.