Andhra Pradesh covid-19 cases: అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 93,759 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా.. వారిలో కొత్తగా 3,464 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 35 మంది కరోనాతో కన్నుమూశారు.
COVID-19 vaccine for pregnant women: న్యూ ఢిల్లీ: గర్భిణీలు కొవిడ్-19 టీకాలు తీసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ప్రెగ్నెంట్ లేడీస్ ఇకపై కొవిన్ పోర్టల్లోకి (How to register vaccine for pregnant women on CoWin portal) లాగిన్ అయి కొవిడ్-19 టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. వరుసగా నాలుగవ రోజు కూడా ఏపీలో 4 శాతం కేసులే నమోదయ్యాయి.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
Work From Home: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు తిరిగి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో వెంటాడుతున్న కరోనా థర్డ్వేవ్ ముప్పు నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంపై శాశ్వత నిర్ణయం తీసుకునే పరిస్థితి కన్పిస్తోంది. వివిధ టెక్ కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి.
Corona Third Wave: కరోనా థర్డ్వేవ్ ముప్పు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. స్టాక్ ఫైల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదెలాగంటే..
AP Corona Update: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
Chardham Yatra: ప్రతిష్ఠాత్మక చార్థామ్ యాత్రకు బ్రేక్ పడింది. చార్థామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. మనోభావాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.
AP Corona Update:కరోనా వైరస్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఏపీలో మరింతగా ఆంక్షలు సడలించారు.
AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో ఇప్పుడు దాదాపుగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెరిగినా పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగదల లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Delta Variant: ఇండియాను వణికించిన కరోనా సెకండ్ వేవ్కు కారణమైన వైరస్ డెల్టా వేరియంట్. ఇప్పుడీ వేరియంట్ ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. ఇది చాలా ప్రమాదకరమని..మరణ మృదంగం మోగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
Delta Plus Variant: కరోనా సెకెండ్ వేవ్ సద్దు మణుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా థర్డ్వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రేపట్నించి మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయనుంది.
AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. కరోనా నియంత్రణ కోసం ఓ వైపు భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూనే ఉండటం విశేషం.
IPL Season 14: ఐపీఎల్ సీజన్ 14 ఫ్రాంచైజీలకు ఇది కాస్త ఉపశమనం కల్గించే విషయం. బీసీసీఐ ప్రయత్నాలు కొద్దిమేర సఫలీకృతమయ్యాయి. ఐపీఎల్ సీజన్ 14 మళ్లీ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆ ఆటగాళ్లకు అనుమతి లభించనుంది.
Karnataka: కరోనా సెకండ్ వేవ్ కాదు..ఇప్పుడు మ్యూటేషన్ చెందిన వైరస్ భయపెడుతోంది. దేశంలోని 11 రాష్ట్రాల్లో విస్తరించిన ఆ వేరియంట్..3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అందుకే ఆ రాష్ట్రాల్నించి వస్తే మాత్రం కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
Delta Plus Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో అప్పుడే విస్తరించింది.
Delta plus variant cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క డెల్టా ప్లస్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి కానీ దేశంలో ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి మినహా ఎక్కువగా ప్రభావం లేదని స్పష్టంచేశారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతమవుతోంది.
Vistara flights tickets offers: న్యూ ఢిల్లీ: విస్తారా ఎయిర్ లైన్స్ కంపెనీ మరోసారి విస్తారంగా ఆఫర్స్ ప్రకటించింది. కనిష్టంగా రూ.1099 నుంచి టికెట్ బుకింగ్ ఆఫర్స్ అందిస్తున్నట్టు విస్తారా వెల్లడించింది. జూన్ 24న అర్థరాత్రి ప్రారంభమైన ఈ ఆఫర్ టికెట్ సేల్ బుకింగ్ జూన్ 25న అర్థరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Delta Plus Variant: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. వైరస్ రూపం మార్చుకుని మరింత శక్తివంతంగా మారింది. డెల్టా ప్లస్ వేరియంట్గా రూపాంతరం చెందింది. ఇండియాలో తొలి మరణం నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.