Covid vaccines for kids: న్యూ ఢిల్లీ: కరోనా థర్డ్వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికలు నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా ఓ గుడ్న్యూస్ (Good news for parents) చెప్పారు. కొవిడ్ థర్డ్ వేవ్ (Corona third wave) చిన్న పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని హెచ్చరికలు వినబడుతున్న ప్రస్తుత తరుణంలో రణ్దీప్ గులేరియా చెప్పిన గుడ్ న్యూస్ చిన్నారుల తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో శనివారం కొత్తగా 2,174 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 18 మంది కరోనాతో (Corona) చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513 కు చేరుకోగా... కరోనా వైరస్తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 13,241 మందికి పెరిగింది.
AP Governor: కరోనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా పనిచేసింది. మౌళిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలివి.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొద్దిరోజుల్నించి స్థిరంగా ఉంటోంది. కరోనా థర్డ్వేవ్ ముప్పు నేపధ్యంలో అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AP Inter Results 2021: ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ర్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడించిన మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరో వారం రోజుల వ్యవధిలో 10వ తరగతి ఫలితాలు (AP SSC results 2021) కూడా ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
Corona second wave in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 691 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ర్టంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721 కి చేరుకుంది.
Covid19 Vaccines: కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తోడుగా మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్వేవ్కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా రోజువారీగా ఆరు వందలకు కాస్త అటుఇటుగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి. కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 3 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోంది.
Corona Third Wave: కరోనా థర్డ్వేవ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా మహమ్మారి వీడటం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్వేవ్ ప్రారంభమైందన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.
Corona Third Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వెంటాడుతోంది. కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా థర్డ్వేవ్ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైపోయిందా..
AP Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. దాదాపు నెలరోజుల్నించి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గింది. గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపులిచ్చారు. రేపట్నించి కేవలం నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
Kerala Lockdown: దేశమంతా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే..ఆ రాష్ట్రంలో మరోసారి కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించింది ప్రభుత్వం.
PM Meet: దేశంలో కరోనా మహమ్మారి ముప్పుకు సంబంధించి ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా థర్డ్వేవ్ తప్పదన్న ఐఎంఏ హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.5 శాతం కేసులే నమోదవుతున్నాయి.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా మొన్నటి వరకూ తీవ్రంగా ఉన్న కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.