COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ ప్రకారం రాష్ట్రంలో రోజురోజుకు కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు అర్థమవుతోంది. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్న వివరాల ప్రకారం కొత్తగా 1,114 మందికి కరోనా సోకినట్టు తేలింది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి శాంతిస్తోంది. కరోనా సంక్రమణ గత కొద్దిరోజులుగా తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా కేసులు తగ్గుతున్నా...కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం పెంచుతోంది ప్రభుత్వం.
Covid Treatment Charges: కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకు అడ్డుకట్ట వేస్తోంది. నిర్ధిష్టమైన ధరల్ని ఖరారు చేసింది.
Delta plus Variant: కరోనా కధ ఇంకా ముగియలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నుంచి కోలుకోకముందే అత్యంత ప్రమాదకర వేరియంట్ ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో హడలెత్తిస్తోంది. ఆ వేరియంట్పై వస్తున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు భారీగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
HCU Admission Exam: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో లాక్డౌన్ తొలగించేశారు. ఇప్పుడిక ప్రభుత్వం విద్యా సంవత్సరంపై దృష్టి సారించింది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైతం ఇందుకు సిద్దమైంది.
Delhi Corona Status: దేశ రాజధానిని భయభ్రాంతులకు లోను చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు పూర్తిగా శాంతించింది. ఏడాది కనిష్టానికి కేసులు చేరుకోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది. అటు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో సడలింపులు కూడా ఇచ్చింది. గత 24 గంటల్లో ఏపీలో..
Coronavirus Threat: కరోనా మహమ్మారి మరో వేవ్ రూపంలో విరుచుకుపడకుండా ఏం చేయాలి..కరోనా థర్డ్వేవ్ ముప్పు ఎలా ఉండబోతోంది. వైరస్ ముప్పు ఇతర దేశాల్లో ఎలా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది.
Tamilnadu: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాలు అన్లాక్ బాట పడుతున్నాయి. తమిళనాడులో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. ఇంకా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.
Dubai Flights: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భారత విమానాలపై ఉన్న ఆంక్షల్ని దుబాయ్ ప్రభుత్వం తొలగించింది.
COVID-19 cases reported in telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూవస్తోంది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తెలంగాణలో అంతకుముందు గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,362 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు.
Third Wave Fear: ఇండియాలో కరోనా మహమ్మారి తగ్గుతుంటే బ్రిటన్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్ద్వేవ్ భయం పొంచి ఉండటంతో లాక్డౌన్ తొలగిస్తారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది.
Corona Third Wave: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. భయంకరంగా మారి విపత్కర పరిస్థితులు సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే థర్డ్వేవ్ అనివార్యమనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
AP Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించబోతోంది. పెద్దఎత్తున వ్యాక్సినేషన్తో చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలో రేపు ఒక్కరోజే 8 లక్షలమందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
Cororna Third Wave: కరోనా మహమ్మారి తగ్గుతున్న వేళ థర్డ్వేవ్ అంచనాలు మరోసారి భయపెడుతున్నాయి. కరోనా థర్డ్వేవ్ ఎప్పుడొస్తుందనే విషయంలో విభిన్న వర్గాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం దేశంలో థర్డ్వేవ్..
Telangana COVID-19 cases today: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 1,417 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Telangana EAMCET application last date extended హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 24 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు షెఢ్యూల్ తిరిగి ఖరారైంది. కరోనా మహమ్మారి అదుపులో వస్తుండటంతో జూలై నెలలో వాయిదా పడిన పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి.
Covid19: కోవిడ్ 19 చికిత్సలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనా థర్డ్వేవ్ దృష్టిలో పెట్టుకుని..చిన్నారులకు చేయాల్సిన వైద్య విధానంపై స్పష్టత ఇచ్చింది. కరోనా చికిత్సలో పెద్దలకు, చిన్నారులకు తేడా ఉంటుందని గుర్తు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.