Tollywood Hit Combinations Part 2: సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు, హీరో కాంబినేషన్లో సినిమా హిట్ అయితే ఆ కలయికలో మరో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాంటారు. ఈ కోవలో కథ కంటే ముందు కాంబినేషన్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా కాంబినేషన్తో సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..
NTR - R Narayana Murthy: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో 'టెంపర్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ సినిమాలో పోసాని పాత్ర కోసం ముందుగా పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నారు దర్శకుడు పూరీ. కానీ ఆయన ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు.
Sanjay Dutt First look: ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బుల్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు.
Ram Pothineni- Puri Jagannadh movie: హీరో రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. మరోసారి ఈ స్టార్ కాంబో రిపీట్ కాబోతుంది. మరింత కిక్ ఇచ్చేందుకు డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నారు.
Puri Jagannadh Hand on Liger losses: పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేశాడు. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు నష్టాల అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Puri Jagannadh announces his Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత పూరీ జగన్నాథ్ తరువాతి సినిమా ఏది అయి ఉంటుందో? అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
Ismart Shankar Sequel ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వడంతో ఇటు పూరి జగన్నాథ్, అటు రామ్ పోతినేని ఫాంలోకి వచ్చారు. అయితే ఇస్మార్ట్ తరువాత రామ్ మెల్లిగా సినిమాలు లైన్లో పెడుతూ సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ లైగర్ అంటూ మరింతగా పాతాళానికి పడిపోయాడు.
Chiranjeevi with Puri Jagannadh: షాడో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు 7, 8 ఏళ్లపాటు సినిమాలకు దూరమై ఉంటున్న మెహర్ రమేష్ కి భోళాశంకర్ సినిమా అవకాశం ఇచ్చి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన చిరు ఇప్పుడు పూరీ జగన్నాధ్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Liger Financier Sobhan Interrogated: ఇప్పటికే లైగర్ హీరో విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరీ జగన్నాధ్, ఛార్మి వంటి వారిని విచారించిన ఈడీ ఇప్పడు ఫైనాన్సియర్ ను విచారిస్తోంది.
Bigg Boss Sohel with Akash Puri బిగ్ బాస్ సోహెల్ తాజాగా పూరి తనయుడు ఆకాష్ పూరిని కలిశాడు. కాసేపు ముచ్చటించాడట. ఇక ఆకాష్ మంచితనానికి ఫిదా అయిన సోహెల్.. పూరి పెంపకం మీద ప్రశంసలు కురిపిచాడు.
Vijay Devarakonda With Media విజయ్ దేవరకొండను ఈడీ దాదాపు పది గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ ఈడీ విచారణ మీద స్పందించాడు. ఇదొక ఎక్స్పీరియెన్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda Liger విజయ్ దేవరకొండను తాజాగా ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. లైగర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ ఈ మేరకు యూనిట్ను విచారిస్తోంది.
Vijay Devarakonda Appears before ED: లైగర్ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండను కూడా ఈడీ విచారణకు పిలిపించినట్లుగా తెలుస్తోంది. ఛార్మీ, పూరీ తరువాత సినిమా హీరోను కూడా పిలవడం చర్చనీయాంశం అయింది.
Harish Shankar with Puri Jagannadh పూరి జగన్నాథ్ ప్రస్తుతం బయటకు రావడం లేదు. తన లైగర్ వివాదాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే ఇప్పుడు మాత్రం హరీష్ శంకర్ స్పెషల్గా పూరిని కలిసినట్టు కనిపిస్తోంది.
Reason Behind ED Targetting Puri Jagannath: ఈడీ విచారణకు పూరీ జగన్నాధ్ హాజరైన నేపథ్యంలో అసలు ఈడీ వీరిని ఎందుకు టార్గెట్ చేసిందా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Liger Movie: అసలే సినిమా ఫ్లాప్తో నష్టాలెదుర్కొంటున్న పూరీ జగన్నాధ్, ఛార్మీలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. లైగర్ సినిమా పెట్టుబడుల విషయమై..ఇద్దరూ ఈడీ విచారణకు హాజరయ్యారు.
Bandla Ganesh Reacts on Puri Jagannadh Open Letterబండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ మీద ఆ మధ్య చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ తన కొడుకు, కూతురు, భార్యను పట్టించుకోలేదన్నట్టు అర్థం వచ్చేట్టుగా చెప్పుకొచ్చాడు.
Puri Jagannadh Complaint పూరి జగన్నాథ్ తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. తన కుటుంబానికి హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన నుంచి అక్రమంగా సొమ్ము కాజేయాలని చూస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
Vijay Devarakonda Gets Hurt విజయ్ దేవరకొండ ప్రస్తుతం తీవ్ర అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది. విజయ్ ఫోన్ చేస్తే కూడా లైగర్ నిర్మాతలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. రెస్పాండ్ అవ్వడం లేదట.
Puri Jagannadh: లైగర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై తీవ్ర నష్టాలు మూటకట్టుకుంది. అందులోనూ మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ రేటుకు కొనుగోలు చేయడంతో.. పెద్ద దెబ్బ అక్కడి వారికే పడ్డట్టు అయింది. అందుకే నైజాంకు చెందిన 83 మంది ఎగ్జిబిటర్స్ అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.