Pawan Kalyan On PM Modi: ఇటీవల ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను మోదీకి పవన్ వివరించారు.
PM Modi's Telangana Visit: హైదరాబాద్కి చేరుకోవడంతోనే బేగంపేటలో స్వాగత సభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. " నేనొక కార్యకర్తను. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశిస్తేనే మీ వద్దకు వచ్చాను '' అని చెప్పి పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజాన్ని నింపారు.
PM Modi Speech In Telangana Visit: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు.
KCR VS MODI: రాజకీయ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి దూరంగా ఉండటం ఓకే కాని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని పదేపదే ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రధాని పర్యటనలో పాల్గొని తన అసమ్మతిని తెలుపవచ్చు కదా అనే టాక్ జనాల నుంచి వస్తోంది.
PM Modi In Vizag Tour: INS డేగ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కాగా.. బీజేపీ నేతలు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ డేగ నుంచి మారుతి జంక్షన్, నేవల్ డాక్యార్డ్ మీదుగా ఐఎన్ఎల్ చోళకు చేరుకున్నారు. భద్రతా కారణాలరీత్యా రోడ్ షోలో పాల్గొనేందుకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Bandi Sanjay to CM KCR : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయన్నే నేరుగా కలిసి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
MODI PAWAN MEET: ప్రధాన మంత్రితో డేగ సర్కార్ చోళ లో పవన్ భేటి ఉండనుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, తాజా రాజకీయాలపై 30 నిమిషాలపాటు చర్చించే అవకాశముందని సమాచారం. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీలో కొందరు నేతల వైఖరిని ప్రధానికి పవన్ వివరిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి
PM Modi Telangana Visit Schedule: బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్లో రామగుండం బయల్దేరి వెళ్తారు. 3.20 గంటలకు రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. 3.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి 3.30 గంటలకు రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ వద్దకు చేరుకుంటారు.
Central Govt will cancel Ration Card: దేశవ్యాప్తంగా నకిలీ పద్ధతిలో రేషన్ పొందుతున్న లబ్ధిదారులకు కేంద్రం ఝలక్ ఇవ్వనుంది. అందరి లిస్టు తయారు చేసి ఆ కార్డులు రద్దు చేసేందుకు రెడీ అవుతోంది.
Rahul Gandhi Speech in Bharat Jodo Yatra: దెబ్బలు తగిలినా పోరాడే తత్వం తెలంగాణ సమాజానిది. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందే.. అణచివేయడం కుదరదు. ఇది దేశం మీ నుంచి నేర్చుకునే సందేశం అని చెబుతూ రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాన్ని ఆకాశానికెత్తారు.
PM Modi Telangana tour: ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Bus Accident in MP: కారు-బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్లోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Morbi Cable Bridge incident గుజరాత్లో జరిగిన మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ఘటనలో ఇప్పటికే వందకు పైగా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇలా ఉంటే.. విశాల్ వేసిన ట్వీట్ మీద నెటిజన్లు మండి పడుతున్నారు.
Rahul Gandhi in TS: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో మూడు రోజుల బ్రేక్ అనంతరం ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇదే ఉత్సాహంతో కాశ్మీర్ చివరి వరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
PM Modi Congratulates PM Rishi Sunak: బ్రిటన్కి కొత్త ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి నేత రిషి సునాక్కి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక అంశాల గురించి ఇద్దరు ప్రధానులు చర్చించుకున్నారు.
PM Modi in Ayodhya: సరయూ నదీ తీరం దీపోత్సవానికి సిద్ధమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అయోధ్యలో నిర్వహించే దీపోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
PM Modi Rozgar Mela: దీపావళి కంటే ముందే రోజ్గార్ మేళా ప్రకటించి నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రోజ్గార్ మేళా పేరిట కేంద్రం చేపట్టనున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
PM Modi in Kedarnath: ప్రముఖ కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి బద్రీనాథ్ వెళ్లనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.