PM Modi on 3D Printed Post Office: 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన క్షణం ఇది అని అన్నారు.
బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.
Mallikarjun Kharge on PM Modi: ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు దూరం కావడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జెండా ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎం మోదీకి కౌంటర్ ఇచ్చారు.
KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Vande Bharat Express Trains: దేశంలో ఇప్పుడు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల శకం నడుస్తోంది. దేశంలోని వివిధ నగరాలు, రాష్ట్రాల్ని కలుపుతూ వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ నడుస్తోంది.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
Amrit Bharat Stations List in Telangana: తెలంగాణ నుంచి అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్కు 39 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. మొదటి విడతగా 21 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. వీటికి ప్రధాని మోదీ ఈ నెల 6న శంకుస్థాపన చేయనున్నారు.
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
PM Modi Warangal Tour Live Updates: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. వరంగల్ జిల్లాలో పలు ప్రాజెక్ట్లను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి వరంగల్ పర్యటన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేపు వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 9.25 గంటలకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో వరంగల్కు వెళతారు.
KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
PM Modi Visit To Warangal: వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. వరంగల్ ప్రజలు మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
AP Politics: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల్ని ఏకం చేసి అధికార పార్టీని ఓడించేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో..బీజీపీ తాజాగా అనుసరించిన వైఖరి ఆ పార్టీలకు మింగుడుపడటం లేదు.
AP Early Polls: ఏపీలో మళ్లీ ముందస్తు గానం విన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం. ఇవాళ్టి ఢిల్లీ పర్యటన వెనుక మతలబు అదేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Kishan Reddy on PM Modi Warangal Tour: ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్కు రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
PM Modi Telangana tour: ప్రధాని మోదీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూలై 12న రాష్ట్రానికి మోదీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.
పీఎం నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా కాంగ్రెస్లో భారతీయ గళం వినిపించారు. దాదాపు గంటపాటు ప్రసంగించగా.. సభ్యులు అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.