Modi US Tour: ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాలు, ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, పెద్ద యువశక్తి ఉన్న భారత్ కలిస్తే ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi US Tour: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. బైడెన్ దంపతులకు విలువైన కానుకలు ఇచ్చారు.
Cyclone Biparjoy Latest News: బిపోర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. గురువారం తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలకు దూరంగా తరలించి.. ముందస్తు చర్యలు చేపట్టారు.
Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
PIB Fact Check News: "కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రతి మహిళకు నెల నెలా రూ.5100 అందజేస్తోంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి.." అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి.. ఫేక్ వార్త అని కొట్టిపారేసింది.
Reason Behind Odisha Train Accident: ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్కి కారణమైన ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశిస్తూ ఇండియన్ రైల్వే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ పరిధిలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ విచారణ కమిటికి నేతృత్వం వహిస్తున్నారు. ఒకవైపు రైల్వే ట్రాక్ పురరుద్ధరణ పనులు జరుగుతుండగానే మరోవైపు విచారణ కమిటీ తన పని తాను చేసుకుపోతోంది.
Odisha Train Tragedy: ఒడిషా రైలు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి అవసరమైన మెరుగైన చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుంది అని అన్నారు.
New Parliament Schedule: భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఇవాళ ప్రారంభం కానుంది. దాదాపు వందేళ్ల పాత పార్లమెంట్ భవనం ఇవాళ్టితో మూగబోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బహిష్కరించాయి.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
Arvind Kejriwal Meets KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. హిరోషిమా అణుదాడిలో మరణించివారికి ఆయన నివాళులు అర్పించారు. రెండోరోజు జపాన్ పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
Modi's Free Mobile Recharge: 2024 లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు రూ. 239 విలువ కలిగిన మొబైల్ రీచార్జ్ ఉచితంగా అందిస్తున్నారని.. అలా చేయడం వల్ల ఆ ఉచిత మొబైల్ రీచార్జ్ లబ్ధి పొందిన వాళ్లంతా బీజేపీకే ఓటు వేస్తారని చెబుతూ ఒక మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలే స్ఫూర్తి నమో హైదరాబాద్ ఏర్పాటు అయింది. దేశంలోని యువత వద్దకు మోదీ భావజాలాన్ని తీసుకువెళ్లడం నమో హైదరాబాద్ ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. వాటి ఉద్దేశాలను ప్రచారం చేస్తారు.
PIB Fact Check On Kanya Sumangala Yojana: మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.4500 పొందొచ్చు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.
PM Modi Case: PM Modi breaks security protocol in Kerala. నిబంధనలు పాటించలేదని ప్రధాని మోడీపై కేసు నమోదైంది. కేరళ రోడ్ షో సందర్భంగా నిబంధనలు పాటించలేదని డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
Prime Minister Narendra Modi Tour: సోమవారం నుంచి మంగళవారం వరకు ప్రధాని నరేంద్ర మోదీ 7 నగరాల్లో పర్యటించనున్నారు. మొత్తం 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు.
Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ దక్కని అసంతృప్తులు , మరోవైపు పెరుగుతున్న ప్రచార ఉధృతి. మరోసారి అధికారం కోసం చూస్తున్న బీజేపీ..ప్రధాని మోదీతో పలు ర్యాలీలు నిర్వహించనుందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.