NDTV Opinion Poll 2024: దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్కు మరో రెండ్రోజులే సమయం మిగిలింది. ఈ నేపధ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎవరికెన్ని సీట్లో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Newx Survey - Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.
PM Modi Calls Congress A Mother Of All Problems In Country: దేశంలో ఉన్న సమస్యలన్నింటికి తల్లి కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాకరకాయ చేదుగా ఉంటదని స్పష్టం చేశారు.
Nitish Kumar Touches Modi Feet In Bihar: ఎన్నికల సభలో ముఖ్యమంత్రి తడబడ్డారు. వాస్తవ విషయాలకు విరుద్ధంగా మాట్లాడుతూ తడబడుతూ నవ్వులపాలయ్యారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం ఇలా గందరగోళానికి గురయి ట్రోలర్స్కు చిక్కారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
AIADMK: దక్షిణాదిన ఎన్డీయేకు షాక్ తగిలింది. ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే పొత్తు తెంచేసుకుంది. తమిళనాడు బీజేపీ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Timesnow Survey: తెలంగాణ సంగతేమో గానీ ఏపీలో మాత్రం ఎన్నికల వేడి పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటే..వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేనలు పనిచేస్తున్నాయి. మరి అధికారం ఎవరిది, ఆ ప్రముఖ సర్వే ఏం చెబుతోందనే విషయాలు తెలుసుకుందాం..
PM Modi Speech Highlights: మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు, విధ్వంసం నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోదీ.. తన సెటైర్లతో కాంగ్రెస్ పార్టీకి దాదాపు కర్రుకాల్చి వాత పెట్టినంత పనిచేశారు.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
AP Politics: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల్ని ఏకం చేసి అధికార పార్టీని ఓడించేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో..బీజీపీ తాజాగా అనుసరించిన వైఖరి ఆ పార్టీలకు మింగుడుపడటం లేదు.
Patriotic Democratic Alliance: కేంద్రం బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని విపక్ష పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడనున్నాయి. వచ్చే నెలలో ప్రతిపక్షాల అజెండా వెల్లడికానుంది.
Polavaram project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
UP Girl Sania Mirza clears NDA, Set to be Indias first Muslim fighter pilot. సానియా మీర్జా ఎన్డీఏ పరీక్షల్లో 149వ ర్యాంకు సాధించారు. దాంతో సానియా భారతదేశ తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
K.Laxman: తెలంగాణలో కమల దళం స్పీడ్ పెంచింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Opinion Poll: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నా దేశంలో అప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది.అధికార ఎన్జీఏతో పాటు యూపీఏ దూకుడు పెంచింది.బీజేపీ తిరిగి హ్యాట్రిక్ కొడుతుందని కొందరు చెబుతుండగా.. ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు
Latest Survey: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? జగన్ సంక్షేమ మంత్రం పనిచేస్తుందా? తెలంగాణలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? సీఎం కేసీఆర్ పాలనపై జనాలు ఆగ్రహంగా ఉన్నారా? కేంద్రంలో మోడీ సర్కార్ పనితీరు ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో విపక్షాల పరిస్థితి ఏంటీ? ఇదే కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ.
Rahul Gandhi: పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద సమాచారం లేదని బదులివ్వడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi on NDA: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎన్డీఏ కూటమిపై తనదైన శైలిలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.