PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
నాగాలాండ్కు చెందిన పర్యాటక, ఉన్నత శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్. భారీ కాయంతో చైనీయులు, జపానల్ మాదిరి ఉంటారు. మనిషి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రజలకు కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియా అందరినీ ఆకట్టుకుంటుంది. టిమ్జెన్ చేసిన పనికి నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ప్రజలకు అవగాహ కల్పించేందుకు ఆయన చేసిన పని ఆదర్శంగా నిలిచింది.
Ancient Idols Found In River: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శ్రీ మహావిష్ణువు, శివలింగం బయల్పడింది. విష్ణువు విగ్రహం అచ్చం అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపంలో ఉండడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఆ విగ్రహ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
Karnataka KFD Cases: దాదాపు మూడు నుంచి నాలుగేళ్ల పాటు మహమ్మారి కరోనా వైరస్తో ప్రపంచం అల్లకల్లోలమైంది. ఆ మహమ్మారి బెడద ప్రస్తుతం కనుమరుగైనా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉనికి చాటుతోంది. తాజాగా కొత్త కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. భారతదేశంలో తాజాగా మరో వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా కర్ణాటకను భయపెట్టిస్తోంది.
Thalapathy Vijay Party Name: దళపతి విజయ్ కొత్త ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ స్థాపించిన విజయ్.. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. అయితే గతంలో మారిన సినీ సెలబ్రిటీలు స్థాపించిన పార్టీల మాదిరే మారిపోతాడా..? బలమైన రాజకీయ శక్తిగా మారుతుందా..? అనేది చూడాలి.
Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.
Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Haj Yatra 2024 Registration: హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు డిసెంబర్ 20వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సూచించింది. రెండేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న చిన్న పిల్లలకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా.
National Herald Case Latest News: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులు రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈడీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
7th Pay Commission Latest News: దీపావళి సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచాయి. పండుగ గిఫ్ట్గా 3 నుంచి 4 శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా 4 శాతం డీఏను పెంచింది.
Nitish Kumar Says Apology: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీవ్ర దూమరం రేగడంతో వెనక్కి తగ్గారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన వేళ.. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Diwali Bonus For Govt Employees: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు. దీపావళి బోనస్గా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 80 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Delhi Air Pollution Level: ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు పొడగించారు. వాయు కాలుష్యం మరింత పెరగడంతో ఈ నెల 10వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వెల్లడించారు. కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
7th Pay Commission DA Hike Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం డబుల్ గిఫ్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలె 4 శాతం డీఏ పెంచి గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. మరోసారి 4 శాతం డీఏను పెంచితే మొత్తం 50 శాతానికి చేరుతుంది. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
Delhi Traffic Police Fines: వాయు కాలుష్య నివారణకు ఢిల్లీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. పెట్రోల్ బంక్ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రూ.10 వేల వరకు ఫైన్లు విధిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.