Delhi: ఢిల్లీ రైతుల నిరసనల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫ్రైడ్ ను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతులు పిలుపు నిచ్చారు. అదే విధంగా హోంమంత్రి అమిత్ షా, హర్యానా సీఎం మనోహరల్ లాల్ ఖట్టర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Farmers Protest: పంజాబ్ హర్యానా సరిహద్దు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన అన్నదాతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ యవరైతు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi: రైతులు మరోసారి ఢిల్లీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల నుంచి జేసీబీలు, పెద్ద లారీలు,టిప్పర్ లలో పంజాబ్, హర్యానా బార్డర్ శంభు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీగా నిరసలు చేపట్టారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో చేరుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలు, బాష్పవాయువులతో రైతుల్ని ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.
Chalo Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి, టియర్ గ్యాస్ లు కూడా ప్రయోగించారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఉదయం నుంచి ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంబు సరిహద్దు ప్రాంతంలో రైతులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో తీవ్ర గందరగోళంగా మారింది.
Farmers Protest: న్యాయమైన తమ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడిక్కడ బారికెట్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీయకుండా చర్యలు చేపట్టారు.
Farmers Chalo Delhi: దేశంలో సంచలనం రేపిన వ్యవసాయ చట్టాలపై మరోసారి ఉద్యమం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకూ రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఇవాళ తలపెట్టిన రైతుల మహా ర్యాలీ కొనసాగనుంది.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.
కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు రైతులకు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అదే సమయంలో రైతు జేఏసీ నిరసనలు కూడా కొనసాగనున్నాయి
Kamareddy Farmers Protest: రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ పిలుపుతో జిల్లా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నిన్న కలెక్టరేట్ దగ్గర జరిగిన పరిణామాలతో భారీగా పోలీసులను మోహరించారు. రైతు జేఏసి, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేసారు.
High Tension at Collectorate Office Kamareddy District :కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ నూతన మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు,ఆ వివరాలు
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని నూతన మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళన, ర్యాలీ చేపట్టారు. కుటుంబాలత సహా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.