Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Hyderabad: కొన్నిరోజులుగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో ఇష్టమున్నట్లు స్వైర విహారం చేస్తున్నాయి. తమ కంటికి కన్పించిన వారి పిక్కలు పట్టేసి కొరికేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బైటకు తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Gold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today Hyderabad: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం, ఆగస్టు 18 వ తేదీన బంగారం ధరలు ఏకంగా 72,000 మార్కును దాటాయి. పసిడి ధరలు ఈ రేంజ్ లో ఎందుకు పెరిగాయో తెలుసుకుందాం. . అలాగే తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
KT Rama Rao Welcomes Leaders Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి జోష్ వచ్చింది. పార్టీ మారిన కడియం శ్రీహరి స్థానమైన స్టేషన్ ఘన్పూర్లో గులాబీ పార్టీ బలపడుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఇతర పార్టీల నాయకుల చేరికలను కేటీఆర్ ఆహ్వానించి.. స్టేషన్ ఘన్పూర్లో వచ్చే ఉప ఎన్నికల్లో రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Independence Day 2024 Celebrations In New Delhi: తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు పాల్గొని సంబరాల్లో పాల్గొన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేశ్ స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు.
GHMC Employees: కొంత మంది ఉద్యోగులు జీహెచ్ఎంసీ నుంచి మరోచోటకు వెళ్లడానికి ఇష్టంచూపించట్లేదని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారులు సీఎంను కలిసి నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం.
Congress Govt Insult To Former CM KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో కేసీఆర్ పేరును చివరన ఉంచడం తీవ్ర దుమారం రేపింది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది.
KT Rama Rao Predicts Banswada By Election: తమ పార్టీలో ఉన్నప్పుడు గౌరవం ఉండగా కాంగ్రెస్లోకి వెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.