MLC Kavitha At NIMS Hospital: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయిన వాంకిడి గురుకుల విద్యార్థులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించి భావోద్వేగానికి గురయ్యారు. వారి పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao At Cherlapally Prison: లగచర్ల గ్రామంలో కలెక్టర్పై రైతుల దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. జైలులో ఉన్న అతడికి ధైర్యం చెప్పారు.
MLC Kavitha Meet Wankhidi School Students: విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని.. విద్యార్థులు అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పది నిమిషాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
KT Rama Rao Meets Patnam Narender Reddy In Cherlapally Prison: నయా నియంతలాగా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడ్డదని.. అతడు కొట్టుకుపోయే పరిస్థితి తొందరలోనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అతడికి రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
KT Rama Rao Reacts Latest Election Results: దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్లను విమర్శలు చేస్తూనే రేవంత్ రెడ్డికి భారీ ఝలక్ ఇచ్చారు.
K Kavitha Powerful Re Entry: జైలు జీవితం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. భారత్ జాగృతి సమావేశంలో బీసీ కులగణనపై తదుపరి కార్యాచరణ ప్రకటించారు.
KT Rama Rao Questions Did Rahul Gandhi On Revanth Reddy: గౌతమ్ అదానీ అక్రమాలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మద్దతు తెలుపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ, రాహుల్, రేవంత్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటార. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో ఇళ్లు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఈ సంవత్సరంలో నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
Alleti Maheshwar Reddy Slams To Revanth Reddy Celebrations: ఏడాది పాలన పేరిట రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంబరాలు వంచనోత్సవాలుగా బీజేపీ అభివర్ణించింది. ఏం ముఖంతో రేవంత్ వేడుకలు నిర్వహిస్తారని కాషాయ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Madhapur: హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిఖీనగర్లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మించారు. ఫ్లోర్కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. తాజాగా ఈ భవనం ఒరిగిపోయిన ఘటన హైదరాబాద్ వాసుల్లో కలకలం రేపుతోంది.
Facial Recognition Attendance Starts From Nov 22nd To Secretariat Employees: రాష్ట్ర పరిపాలనా ప్రధాన కేంద్రం సచివాలయంలో ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులు హాజరు ఎంట్రీ.. ఔట్ తప్పనిసరి చేసింది. దీనికి ముఖ గుర్తింపు తప్పనిసరిగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Muslim man namaz in temple: ముస్లిం యువకుడు హిందు ఆలయంలోకి ప్రవేశించాడు. అంతే కాకుండా.. అక్కడ అయ్యప్పు భక్తులు హోమంను సైతం నిర్వహిస్తున్నారు. అప్పుడు అతను చేసిన పని వివాదస్పదంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Needy For Single Women: వివిధ కారణాలతో కుటుంబానికి దూరమై ఒంటరిగా జీవిస్తున్న మహిళల కోసం ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సేవలు అందిస్తోంది. వారి సేవలు అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నాయి.
Keshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ సూపర్ హిట్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్హిట్ కావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
Miyapur Girl Murder Case: ఇన్స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి.. అతని ఇంటికి వెళ్లి ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మియాపూర్కు చెందిన ఐశ్వర్య హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా..
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Kishan Reddy Sensation He Sleeping At Musi River Bed: అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని.. కానీ మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో అబద్దాలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.