అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని కొంత మంది నాయకులు పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పల్ అసెంబ్లీ టికెట్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ వివరాలు
ఎన్ని చట్టాలు అమల్లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు విద్యావంతులు కూడా చేయటం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇలాంటి ఘటన మన హైదరాబాద్ లో జరిగింది.
Hemesh Chadalavada: ఆల్ఫామానిటర్ అనే రిస్ట్ బ్యాండ్ను రూపొందించిన హైదరాబాద్ నగరానికి చెందిన హేమేష్ చదలవాడను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానించారు. ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్లో ఈ వేడుక జరిగింది.
పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న ప్రవళ్లిక అనే అమ్మాయి హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపుతోంది. పరీక్ష వాయిదా వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ఇతర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా..
Hyderabad Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలకు స్లీపింట్ టాబ్లెట్స్ వేసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన వివరాలు ఇలా..
తెలంగాణలో ఎన్నికల జోరు ప్రారంభం కానుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే! తెలంగాణలో నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి..
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ సందర్శన సమయంలో హాస్టళ్ల దీనావస్థను చూసి చలించిపోయిన కిషన్ రెడ్డి ప్రతిపాదిత రూ. 30 కోట్ల ప్రాజెక్టుల్లో భాగంగా.. తొలి విడతలో 7.5 కోట్లు విడుదలచేశారు. ఆ వివరాలు
నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (NBA), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) నుంచి ఆమోదం పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫేక్ ప్లేస్ మెంట్స్ తో పాటు నకిలీ ఫ్యాకల్టీ వివరాలను సమర్పించినట్లు తేలింది.
PM Modi Telangana visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారని.. 1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Hyderabad Rains: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Pakistan Cricket Team: వన్డే వరల్డ్ కప్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు అదిరిపోయే స్వాగతం లభించింది. మన ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Minister Prashanth Reddy Helps Road Accident Victims: హైదరాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మేడ్చల్ నుండి కొంపల్లి వెళ్లే మార్గంలో తన భార్య, చిన్నారితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ పై నుండి స్కిడ్ అయి కిందపడిపోవడం గమనించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వెంటనే తన కాన్వాయ్ ని పక్కకు ఆపి వారికి తగిన సహాయం అందించారు.
5 New Bridges over Musi River and Esa River in Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కొత్తగా మరో ఐదు బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.