DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Calls Telangana Wide Protest: రైతు భరోసా పేరిట రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేలు చెప్పి రూ.12 వేలు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు.
Rajiv swagruha flats: గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
K Kavitha BC Maha Sabha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలు వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి కవిత కలకలం రేపారు.
Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
No Water Problem To Hyderabad Upto 2050: కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్కు తాగునీటి గోస ఉండదని.. పాతికేళ్ల పాటు బేఫికర్గా నీళ్లు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. హైదరాబాద్ నీటి అవసరాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు.
Kavya maran romance pics: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యమారన్, ఐసీసీ చీఫ్ జైషాతో రొమాన్స్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
K Kavitha Hot Comments In BC Massive Dharna: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. తాను చెప్పినవి వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa: అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
K Kavitha Phone Call To CV Anand: బీసీ మహాసభకు అనుమతి విషయమై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. ఇందిరా పార్క్లో తలపెట్టిన తమ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కమిషనర్ను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బీసీలకు మోసం చేయడంపై కవిత ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
K Kavitha Slams To Revanth Reddy On Rythu Bharosa Conditions: పెట్టుబడి సహాయం కింద ఇచ్చే రైతు భరోసాకు రేవంత్ రెడ్డి కొర్రీలు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం రైతులు అడుక్కోవాలా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa Amount Into Farmers Account: తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతు బంధు రూపేణ ఇస్తున్న రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
KTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నేటి నుంచి విచారణను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను ఒక్కొక్కరిని పిలిచి విచారించనుంది.
Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Hyderabad Metro Rail Extend To Medchal And Shamirpet: హైదరాబాద్ ప్రజలకు కొత్త సంవత్సర కానుక ప్రభుత్వం నుంచి వచ్చేసింది. ట్రాఫిక్తో అల్లాడుతున్న శివారు ప్రాంత ప్రజలకు మెట్రో రైలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడ్చల్, శామీర్పేట వరకు మెట్రో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజలకు కొన్ని ఏళ్ల తర్వాత ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనుంది.
K Kavitha Massive BC Meeting On 3rd: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా ఈనెల 3వ తేదీన నిర్వహంచనున్న ధర్నాకు బీసీ సంఘాలు, ఓయూ విద్యార్థి జేఏసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.