Pullareddy Help to Ayodhya: అయోధ్య రామందిరం నిర్మాణం ఈనాటిది కాదు. శతాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆలయం ఎట్టకేలకు పూర్తవడంతో యావత్ హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేసిన పుల్లారెడ్డి ఆత్మ కూడా శాంతించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామాలయ ప్రారంభోత్సవం పుల్లారెడ్డికి చెందిన జి.నారాయణమ్మ విద్యా సంస్థలో కిషన్ రెడ్డి వీక్షించారు.
My City My Heritage Walk in Hyderabad: హైదరాబాద్లోని కుతుబ్ షాహీలో ఇండిగోరీచ్ మై సిటీ మై హెరిటేజ్' వాక్ను నిర్వహించింది. గొప్ప చరిత్రకు హైదరాబాద్ పట్టణం సాక్ష్యంగా నిలిచిందని ఇండగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ అన్నారు. ఈ నగరం పర్యాటక కేంద్రంగా కలకాలం నిలిచిపోయే ఆర్కిటెక్చర్ అని చెప్పారు.
Center for Fourth Industrial Revolution in Hyderabad: హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభం కానుంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు.
Numaish 2024: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఇవాల్టి నుండి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు యూత్ రెడీ అయింది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
IIT Hyderabad : తెలంగాణ సంగారెడ్డి జిల్లా కంది లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా లక్షలలో జీతం ఇస్తున్న జాబ్ ఇదే.
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగింది. ముఖ్య అతిధిగా కింగ్ నాగార్జున విచ్చేసారు. ఆ వివరాలు..
ఎన్నికల ప్రచారంలో ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి గురించి తెలిసిందే. పేగులకు రంధ్రం పడటం.. ఆపరేషన్ కూడా జరిగింది. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న చెకింగ్ లో 2 కోట్ల యాభై లక్షలకు పైగా నగదు సీజ్ చేయబడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో శుక్రవారం జరిపిన చెకింగ్ లో ఈ డబ్బు సీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.