Heavy Floods: నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాదిలో అత్యంత తీవ్రంగా కన్పిస్తోంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Viral Video: పాకిస్థాన్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా చోట్ల వరదలు సంభవించాయి. ఈసందర్భంగా ఓ రిపోర్టర్ మాక్లైవ్ ఇచ్చిన దృశ్యాలు వైరల్గా మారాయి.
కృష్ణా నదికి భారీ వరద పోటెత్తుతూనే ఉంది. నదిపై అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Srisailam gates opened : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో డ్యామ్ అన్ని గేట్లు ఓపెన్ చేసి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి భారీగా వరద వస్తుందని అధికారులు చెప్పారు.
Prakasam Barrage Gates Opened: ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మొత్తం 70 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Telangana Rain Alert: వరదల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మరోసారి వరద గండం ముంచుకొస్తోంది. తెలంగాణకు తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Telanagana Floods: తెలంగాణలో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే 20 సెంటిమీటర్లకు పైగా వర్షం కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది.నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి రికార్డు స్థాయిలో వరద వస్తుండటంతో ప్రమాదంలో పడింది. అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Telangana Floods:మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఊహించని స్థాయిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్ మినహా మిగితా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు అధికారులు.
Rockslide: హిమాచల్ప్రదేశ్లో మరోసారి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ చరియలు భారీగా విరిగిపడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. గత పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండవసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.